మండలంలోని బుద్ధారంగండి వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో ఎలుకలు కరపడంతో ఏడుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. గురుకుల పాఠశాలలో పదో తరగతికి చెందిన ఏడుగురు విద్యార్థులు ఆదివారం రాత్ర�
వనపర్తి జిల్లా కొత్తకోట బాలికల గురుకుల పాఠశాలలో 200 మంది విద్యార్థినులు విషజ్వరాల బారినపడి వారం రోజులుగా చికిత్స పొందతున్న విషయం గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రాష్ట్రంలోని గురుకుల విద్యార్థుల బాగోగులను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసింది. దీంతో గురుకులాల్లో కలుషిత ఆహారం, పరిసరాల అపరిశుభ్రత వల్ల విద్యార్థులు విష జ్వరాల బారీనపడుతున్నారు.
మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో సమస్యల పరిష్కరించాలంటూ పదో తరగతి విద్యార్థులు పాదయాత్ర చేపట్టారు. కలెక్టర్ను కలిసి వినతి పత్రం ఇవ్వాలనే ఉద్దేశంతో సుమారు 40 మంది విద్యార్థులు ఉండవల్లి మం�
గురుకులాలు.. ఈ మాట వినగానే మనకు మొదట గుర్తుకువచ్చే పేరు తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన ఉచి త విద్యను అందించడానికి 1970లో నల్లగొండ జిల్లాలోని సర్వేల్లో మొదటి గ�
తెలంగాణ రాష్ట్ర గురుకుల సెక్రెటరీ అలుగు వర్షిణి దిష్టిబొమ్మను అచ్చంపేటలో (Achampet) దళిత సంఘం నేతలు దగ్ధం చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులను మరుగుదొడ్లు కడుక్కోమని చెప్పి బహిరంగంగా ప్రకటించడం ఆమె అగ
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఎప్సెట్ ప్రవేశ పరీక్షలో గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. బీసీ గురుకులం నుంచి ఇంజినీరింగ్ విభాగంలో 66మంది,
గురుకుల విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం ఆడుకుంటున్నదని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మండిపడ్డారు. కులకచర్ల మండల కేంద్రంలోని గిరిజ న హాస్టల్ల�
ప్రతి సంవత్సరం ఇచ్చిన విధంగానే ఈ ఏడాది కూడా 3 రోజులు క్రిస్మస్ సెలవులి వ్వాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీకి చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో వృద్ధి చెందుతూ అభివృద్ధి దిశగా దూసుకువెళ్తున్న సమయంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. పదేండ్ల పాటు అధికారానికిదూరమై మొహం వాచి�