MLA Sanjay | కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్(MLA Sanjay) ఫకీర్ కొండాపూర్ గ్రామనికి చెందిన ఆడేపు గణేష్, మెట్పల్లి పట్టణానికి చెందిన రాపర్తి హర్షవర్ధన్ అనే విద్యార్థులను ఆదివారం పరామర్శించారు. వారి యోగక్షేమాలు అ
ధర్మారంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ ప్రతిభ కళాశాలలో ఇటీవల ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, సీఎఫ్టీఐలో సీట్లు సాధించినట్లు ప్రిన్సిపాల్ బి.సంగీత ఆదివారం తెలిపారు.
అనంతగిరిపల్లి సమీపంలోని గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివారెడ్డిపే�
రాష్ట్రంలో మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకుల సొసైటీలన్నింటికీ ఒకే విధమైన పనివేళలను ఖరారు చేయడాన్ని ఆయా సొసైటీల్లోని ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలు ముక్తకంఠంతో నిరసిస్తున్నాయి.
నీట్ ఫలితాల్లో తెలంగాణ గురుకుల విద్యార్థులు మరోసారి సత్తాచాటారు. సాంఘిక, సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ఆధ్వర్యంలోని సీవోఈలో ఆపరేషన్ బ్లూ క్రిస్టల్ పేరిట విద్యార్థులకు నీట్ శిక్షణ ఇస్తున్నా�
‘గెజిటెడ్ హెచ్ఎం పదోన్నతికి టెట్ అర్హత సరే.. మరీ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంకు టెట్ అవసరమా? లేదా? స్కూల్ అసిస్టెంట్ నుంచి జీహెచ్ఎం పదోన్నతికి టెట్ అవసరమా? లేదా?’ ఇది రాష్ట్ర విద్యాశాఖ వాదనలు..!
గురుకులాల్లో నైట్డ్యూటీల అంశం వివాదాస్పదమవుతున్నది. ఉపాధ్యాయులు, అధికారుల నడుమ రచ్చకు తెరలేపింది. ఉపాధ్యాయవర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో సొసైటీలో కొందరు అధికారుల తీరుపైనా విమర
గురుకుల పాఠశాలల్లో కలిసిమెలిసి ఉండాల్సిన విద్యార్థులు తరచూ ఘర్షణలకు దిగుతు న్నారు. జూనియర్లు, సీనియర్లు అనే భావన తీసుకొచ్చి దాడులకు దిగుతున్నారు. మాట వినడం లేదన్న కోపంతో మితిమీరి ప్రవర్తిస్తున్నారు. అ�
మైనారిటీ గురుకులాల విద్యార్థుల ఆర్ట్ ఎగ్జిబిషన్ను మంగళవారం నుంచి 29 వరకు నిర్వహించనున్నట్టు గురుకులాల సొసైటీ సెక్రటరీ ఆయేషా మస్రత్ ఖానం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాజాపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. రెండో రోజు ఆదివారం కబడ్డీ, వాలీబాల్, పుట్బాల్, బాల్ బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, క్�
సాంఘిక సంక్షేమ గురుకులాల్లోని విద్యార్థినులు చదువుతో పాటు క్రీడల్లో నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. శారీరక దార్యుఢ్యంతో పాటు మానసికోల్లాసాన్ని కలిగించే క్రీడలపై విద్యార్థినులు ఆసక్తి చూపుతున్నారు.
రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల పీజీ కోర్సుల్లోని సీట్ల భర్తీకి నిర్వహించిన కామన్ పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్-2023) ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో మొత్తంగా 93.42 శాతం