తెలంగాణ ప్రభుత్వం కేజీ టూ పీజీ విద్యలో భాగంగా ఏర్పాటు చేసిన గురుకులాల్లో విద్యార్థులు పోటీపడి సీట్లు సాధిస్తున్నారు. సీట్లు సాధించుకున్న వారందరూ గురుకులాల్లో చదువుకునేందుకు సంసిద్ధం కావడంతో చేరిన వి�
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 17 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలను మంజూరు చేయటంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పలు బీసీ కులసంఘాలు ఆనందం వ్యక్తం చేయటంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్య�
గురుకుల విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ బ్లూ క్రిస్టల్' ప్రాజెక్టు విజయవంతంగా దూసుకుపోతున్నది. అందుకు ఇటీవల విడుదలైన నీట్ ఫలితాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.
రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) విద్యార్థులు క్రీడల్లో సత్తాచాటుతున్నారు. బరిలోకి దిగిన ప్రతీ టోర్నీలో ప్రతిభ కనబరుస్తూ పతకాలు కొల్లగొడుతున్నారు. జపాన్ వేదికగా ఈ నెలలో జరిగే �
పదో తరగతి ఫలితాల్లోనూ (10th Results) గురుకుల విద్యాసంస్థల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంపట్ల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) హర్షం వ్యక్తంచేశారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి.. గుర
గురుకులాల్లో విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఎస్సీ, ఎస్టీ గురుకులాల ప్రిన్సిపల్ సెక్రటరీ రోనాల్డ్రోస్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని మణుగూరు గురుక�
తమిళనాడులో జరిగిన మూడవ జాతీయ సిలంబం చాంపియన్షిప్లో అద్భుత ప్రతిభ కనబరిచిన గురుకుల విద్యార్థులను రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అభినందించారు.
162 మందికి ఉత్తమ ర్యాంకులు మంత్రి కొప్పుల అభినందనలు హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): నీట్ యూజీ ఫలితాల్లో తెలంగాణ గురుకులాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. మొత్తంగా 162 మంది విద్యార్థులు ఉత్తమ �
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్)కు చెందిన నలుగురు విద్యార్థులు స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (శాట్)లో ఉత్తమ ప్రతిభ కనబర్చారు. అమెరికాలో అండర్ గ్ర
295 మందికి జాతీయ విద్యాసంస్థల్లో సీట్లు ఐఐటీల్లో 150 మందికి, నిట్లో 101 మందికి హైదరబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గురుకుల విద్యార్థులు దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో సీట్లు సొంతం చేసుకున్న
1,173 మంది విద్యార్థులకు అడ్వాన్స్లో చోటు హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): దేశంలో అత్యంత కఠినమైన జేఈఈ మెయి న్ పరీక్షల్లోనూ తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థల విద్యార్థులు అసాధారణ ప్రతిభను కనబరి�