ఇందిరమ్మ రాజ్యంలో పురుగుల్లేని అన్నం కోసం విద్యార్థులు నడిరోడ్డెక్కి నిరసన తెలియచేయాల్సిన దుస్థితి దాపురించిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. రాష్ట్రంలో గురుకులాలు అధ్వాన్న స్�
సీఎం రేవంత్ రెడ్డి అసమర్ధ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు. పసలేని, పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైపోతున్నదని విమర్శించారు. కుట్రల కుతంత్రపు పాలనలో కట్టలు తెంచుక
జిల్లాలో గురుకుల విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. గురుకులాల్లో సరైన వసతులు లేక, పౌష్టికాహారం అం దక, తాగునీటి కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ గురుక�
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థకు చెందిన 18మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు సంస్థ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన గురుకులానికి చెందిన 60 మంది విద్యార్థులు దవాఖాన పాలైన ఘటనపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఫైరయ్యారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం గురుకుల విద్యార్థులకు శాపమవుత
గురుకుల విద్యార్థులు రోడ్డెక్కారు. తమ సమస్యలపై గళం విప్పారు. ముషీరాబాద్, చార్మినార్ మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల క్యాంపస్ను రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం గ్రామ పరి�
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసింది. దీంతో విద్యార్థులు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. దీంతో గురుకుల విద్యార్థులు (Gurukula Students) నిత్యం రోడ్లపైకి ఆందోళనలకు దిగుతున్నారు.
అనారోగ్యం బారినపడి గురుకుల విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన శనివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం మైనారిటీ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. జుక్కల్ మండలం పడంపల్లికి చెందిన అంజలి (12) ఏడో తరగతి చదువుత
గురుకుల విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కల్పించాలని ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ అన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘గురుకులాలా.. మృత్యు వలయాల’.. అ
గురుకులాలకు ఇప్పటికీ యూనిఫాంలు, రగ్గులు, షూలు, స్పోర్ట్స్ డ్రెస్సులు అందలేదని, జైల్లో ఒక్కో ఖైదీ ఆహారానికి రోజుకు రూ.83 చెల్లిస్తుంటే, గురుకుల విద్యార్థికి మాత్రం రోజుకు రూ.37 మాత్రమే చెల్లిస్తున్నారని బీ�
ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ బీసీ రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపల్ వైఖరికి నిరసనగా విద్యార్థులు (Gurukula Students) ఆందోళన బాట పట్టారు. ప్రిన్సిపల్ సంగీతను తొలగించాలంటూ ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద బ
ములుగు జిల్లా బండారుపల్లి టీజీ గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పదోతరగతికి చెందిన కార్తీక్, ప్రణయ్కి అస్వస్థతతో ములుగు ప్రభుత్వ దవాఖానకు తరలించారు.