కాంగ్రెస్ పాలనలో నాణ్యమైన ఆహారం అందక గురుకుల విద్యార్థులు దవాఖానాల పాలవుతున్నారు. ఆహార కలుషితంతో అనారోగ్యాల పాలవుతున్నారు. రెండేండ్లలో దాదాపు 150గురుకులాల్లో ఫుడ్పాయిజన్ కేసులు నమోదు కాగా, 2వేల మందిక
గురుకులాలు పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలకు విద్యావకాశాలు కల్పించాల్సిన సంస్థలు. కానీ, మన రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యావకాశాలేమో గానీ, రోజురోజుకు విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఇప్ప
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాలలో పనిచేస్తున్న పార్ట్ టైం, ఔట్సోర్సింగ్ టీచర్ల 4నెలల పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ర అధ్యక్షుడు ఎస్ రజనీకాంత్, ప్రధాన కార్యదర్శి నాగరాజు �
‘మాది యంగ్ ఇండియా బ్రాండ్' అంటూ పదేపదే చెప్పే కాంగ్రెస్ సర్కారు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం కోసం తంటాలు పడుతున్నది. యంగ్ గురుకుల భవనాల నిర్మాణానికి నిధులు సమీకరించేందుకు ఆపసోపాలు �
తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాలు ఫుడ్పాయిజన్కు నిలయాలుగా మారాయి. అధికారుల నిర్లక్ష్యంతో జిల్లాలో ఒక సంఘటన మరువకముందే మరో ఘటన జరుగుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప
మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో మళ్లీ కలకలం రేపింది. గత విద్యాసంవత్సరం ఇద్దరు విద్యార్థులు మృతిచెందడం, పలువురు అస్వస్థతకు గురైన ఘటనలు మరువకముందే, తాజాగా బుధవారం మరో విద్యార్థి స్వల�
గురుకులాల్లోని విద్యార్థుల హెల్త్ ప్రొఫైల్ను సిద్ధం చేయాలని, నాణ్యమైన విద్య, ఆహారం అందించాలని సిబ్బందికి బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.
వేములవాడ పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఇన్ చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కే లావణ్య తెలిపారు.
విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు గురుకులాల్లోని ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తామని, అందుకు ఎంత ఖర్చయినా భరిస్తామని ప్రభుత్వం పెద్దలు చెప్తుంటే.. గురుకుల సొసైటీ అధికారులు మాత్రం అందుకు విరుద్ధ�
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలోని గురుకులాల్లో ప్రవేశాలకు విధించిన గడువును 25వ తేదీ వరకు పొడిగించారు. సొసైటీ సెక్రటరీ వర్షిణి మంగళవారం ప్రకటన విడు
పదో తరగతి ఫలితాల్లో జిల్లాకు పదో స్థానం దక్కింది. గతేడాది వరకు ఉన్న గ్రేడింగ్ విధానాన్ని ఎత్తివే సి, ఈ విద్యా సంవత్సరం ఫలితాల్లో మార్కులను ప్రకటించారు. ఎప్పటిలాగే ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా గురుక�
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్. 2017లో అప్పటి కేసీఆర్ సర్కారు తీసుకొచ్చిన చట్టం ప్రకారం ఒక సంవత్సరం మిగిలిన సబ్ప్లాన్ నిధులు ఆటోమేటిక్గానే మరో ఏడాదికి �
గురుకులాల్లో చోటుచేసుకుంటున్న విద్యార్థుల ఆత్మహత్యలను నివారించడంలో భాగంగా మానసిక ఆరోగ్యంపై టీచర్లకు శిక్షణ ఇవ్వాలని ఎస్సీ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి