రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో 83 మంది గురుకులాల విద్యార్థులు మరణించారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థిని లాలి�
ఉద్యోగులందరికీ ప్రతినెలా ఒకటో తారీఖున జీతాలు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటలు ఉత్తముచ్చట్లుగానే మిగిలిపోతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొస
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. తిమ్మాజిపేటకు చెందిన కదిరి పాండు, అమ్మపల్లికి చెందిన బాలరాజు కొన్నాళ్ల కిందట రోడ్డు ప్
రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లోని కందుకూరు గురులంలో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 84 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, క డుపు నొప్పితో మంచం పట్టారు. అయితే, ఈ విషయాన్ని ప్రిన్సిపల్�
KTR | కాంగ్రెస్ సర్కార్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. అన్నపూర్ణ వంటి నా తెలంగాణలో బువ్వకోసం బిడ్డల ఏడ్పులా అని ఆవేదన వ్యక్తం చేశారు. 1.50 కోట్ల మెట్ర�
గురుకులాలపై సర్కారు అంతులేని నిర్లక్ష్యం విద్యార్థులకు ప్రాణసంకటంగా మా రుతున్నది. గత ఏడాది కాలంలోనే సుమారు 40 మంది విద్యార్థుల మరణాలు పరిస్థితికి అద్దం పడుతున్నది. ఓ వైపు ఫుడ్ పాయిజన్ ఘటనలతో రాష్ట్రవ్
హిమాలయ పర్వతాన్ని చూసినప్పుడు ప్రవరాఖ్యుని స్పందనను అల్లసాని పెద్దన ‘అటజని కాంచె’ పద్యంలో అద్భుతంగా వర్ణించారు. అలాగే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను చూసినప్పుడు కూడా అదే అనుభూతి కలుగుతుంది. ఎందు�
ప్రభుత్వం 9 నెలలుగా అద్దెలు చెల్లించకపోవడం పై రాష్ట్ర గురుకుల విద్యాలయ ప్రైవేట్ భవనయాజమాన్య సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు బిల్డింగ్లకు తాళాలు వేయాలని నిర్ణయించ
గురుకుల నియామకాల్లో డౌన్ మెరిట్ విధానాన్ని అమలు చేయాలని 1:2 జాబితాలోని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం మరోసారి ప్రభుత్వ పెద్దలను కలిసి విన్నవించడంతోపాటు, నిరసన కార్యక్రమాలను చేపట్టా�
తెలంగాణ గురుకుల విద్య దేశానికే తలమానికంగా నిలిచింది. ఎంతో మంది నిరుపేద విద్యార్థుల భవితకు బాటలు పరిచింది. ఇందులో చదువుకున్న వేలాది మంది విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థల్లో ప్రవేశాలు పొంది డ�
గురుకుల పనివేళలను ప్రభుత్వం వెంటనే మార్చాలని గురుకుల సంఘాల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. జేఏసీ నేతలు మామిడి నారాయణ, డాక్టర్ మధుసూదన్, నరసింహులు గౌడ్, గణేశ్, భిక్షంయాదవ్, వేదంతాచారి ఆదివారం సంయుక్త ప్�
గురుకుల పాఠశాల భవనానికి 10 నెలలుగా అద్దె చెల్లించడం లేదని యజమాని సోమవారం పాఠశాలకు తాళం వేశాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. అయిజ మండలానికి సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల మంజూరు కాగా.. అక్�