హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): గురుకుల విద్యాసంస్థల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ) గణితం పోస్టులకు బీఎస్సీ, బీఈ డీ అభ్యర్థులతో సమానంగా బీటెక్, బీఈడీ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోవాలన్న వినతిని పరిశీలించి,
నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు గురుకు ల విద్యాసంస్థల నియామక బోర్డును ఆదేశించింది. విచారణను జూన్ 14కు వాయిదా వేసింది.