గురుకుల పాఠశాలలు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే కాకుండా రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేస్తున్నాయి. ఈ క్రమంలో మిర్యాలగూడ పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు వంద శాత
అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా గురుకులాలను ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. తాజాగా ప్రకటించిన మ్యానిఫెస్టోలో ఈ అంశం చేర్చగా, మరికొంతమంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. రాష్ట్రంలో పేదింటి ప�
Minister Koppula | తెలంగాణలో విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula)అన్నారు.
పేద విద్యార్థుల చదువులకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ఉపాధ్యాయ నియామక ప్రకటన-2023 విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఆదిలాబ�
TS Gurukulam | సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించించింది. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లోని ఒప్పంద ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఆమోదం తెల�
రాష్ట్రంలోని పేద విద్యార్థుల విద్యాదాత ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అని ఎమ్మెల్యే గాదరి కిషోర్ (MLA Gadari Kishore) అన్నారు. గురుకులాల (Gurukula schools) ఏర్పాటుతో పేదలకు నాణ్యమైన విద్యను చేరువ చేసిన ఘనత సీఎం కేసీఆర్ సొంతమని చెప�
గురుకులాల్లో అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన జరుగుతున్నది. ఒకప్పుడు అప్పో సప్పో చేసి, వేలకు వేలు పోసి కాన్వెంటుకే పంపాలనే ధ్యాస.. తాకట్టు పట్టైనా ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తే, తమ బిడ్డలు తమలాగా కష్టం చే�
విద్యారంగంలో సంగారెడ్డి జిల్లా దూసుకెళ్తున్నది. ఉమ్మడిపాలనలో సంగారెడ్డి జిల్లాలో విద్యారంగం వెనకబడి ఉండేది. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక సంగారెడ్డి జిల్లాలో విద్యారంగం అభివృద్ధి చెందింది.
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కేజీ టు పీజీ ఉచిత విద్యలో భాగంగా ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్�
Andhrajyothy | పేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో విద్యనందించాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలలు స్థాపించారు. విద్యార్థులకు మెరుగైన బోధనతోపాటు నాణ్యమైన భోజనం అందిస్తుంటే కొన్ని పత్రికలు �
Minister KTR | కులం, మతమేదైనా గురుకులాల ద్వారా మంచి శిక్షణ అందిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదల పిల్లలను ప్రపంచంతో పోటీపడేలా పౌరులుగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అంకితభ�
13 చోట్ల బీసీ డిగ్రీ కాలేజీల ఏర్పాటు 11,520 మంది విద్యార్థులకు మేలు .. 310కి చేరనున్న గురుకుల పాఠశాలలు ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి గంగుల ధన్యవాదాలు.. బీసీ సంఘాల హర్షం హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర