గురుకులాల్లో అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన జరుగుతున్నది. ఒకప్పుడు అప్పో సప్పో చేసి, వేలకు వేలు పోసి కాన్వెంటుకే పంపాలనే ధ్యాస.. తాకట్టు పట్టైనా ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తే, తమ బిడ్డలు తమలాగా కష్టం చే�
విద్యారంగంలో సంగారెడ్డి జిల్లా దూసుకెళ్తున్నది. ఉమ్మడిపాలనలో సంగారెడ్డి జిల్లాలో విద్యారంగం వెనకబడి ఉండేది. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక సంగారెడ్డి జిల్లాలో విద్యారంగం అభివృద్ధి చెందింది.
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కేజీ టు పీజీ ఉచిత విద్యలో భాగంగా ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్�
Andhrajyothy | పేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో విద్యనందించాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలలు స్థాపించారు. విద్యార్థులకు మెరుగైన బోధనతోపాటు నాణ్యమైన భోజనం అందిస్తుంటే కొన్ని పత్రికలు �
Minister KTR | కులం, మతమేదైనా గురుకులాల ద్వారా మంచి శిక్షణ అందిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదల పిల్లలను ప్రపంచంతో పోటీపడేలా పౌరులుగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అంకితభ�
13 చోట్ల బీసీ డిగ్రీ కాలేజీల ఏర్పాటు 11,520 మంది విద్యార్థులకు మేలు .. 310కి చేరనున్న గురుకుల పాఠశాలలు ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి గంగుల ధన్యవాదాలు.. బీసీ సంఘాల హర్షం హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర
అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిళ్ల ఏర్పాటుపై కాన్సెప్ట్ నోట్ తయారు చేయండి అధికారులను ఆదేశించిన సీఎస్ హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 86 గురుకుల పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చే
గురుకులాల్లో మాదిరిగా మధ్యాహ్న భోజనానికి ఏర్పాట్లు మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా నిర్మాణం అదనపు తరగతి గదుల తర్వాత దీనికే అధిక బడ్జెట్ 12 అంశాలపై ప్రతిపాదనలు సిద్ధంచేసిన అధికారులు ప్రభుత్వ ఆమోదం లభి
ఏటా 4.82 లక్షల మంది విద్యార్థులకు బోధన రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రారంభోత్సవంలో మంత్రి కొప్పుల జగిత్యాల, జనవరి 10 : తెలంగాణ విద్యారంగం సంస్కరణల దిశలో సాగుతున్నదని, రాష్ట్రంలో నెలకొల్పిన గురుకులాలు దేశాన
షాద్నగర్టౌన్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల, గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల (షాద్నగర్ నూర్ కళాశాల)లో ఈ నెల 10 వరకు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని నాగర్కర్నూల్ సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ కళా�
కొడంగల్ : తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 6నుంచి 9వ తరగతి వరకు మిగిలిపోయిన ఖాలీలను స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేపట్టడం జరుగుతుందని రీజినల్ కో-ఆర్డినేటర్ టీటీడబ్ల్యూఆర్ఈ సంస్థ ప్�
Food Poisoning | చొప్పదండి సాంఘిక సంక్షేమ గురుకులంలో ఫుడ్పాయిజనింగ్ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్.. గురుకులంలో ఆహార పదార్థాలను పరిశీలించారు.
షాద్నగర్టౌన్ : షాద్నగర్ మున్సిపాలిటీలోని చటాన్పల్లి వివేకానంద కళాశాలలో కొనసాగుతున్న కేశంపేట మండలానికి సంబంధించిన మహాత్మా జ్యోతిరావుపూలే బీసీ గురుకుల పాఠశాలను గురువారం గురుకుల జాయింట్ సెక్రట�