హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ఎంసెట్లో రాష్ట్ర గురుకులాల విద్యార్థులు సత్తాచాటారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్లో మంచి ర్యాంకులు సాధించారు. మంచి అవకాశాలు కల్పిస్తే విద్యకు పేదరికం అడ్డురాదని మరో�
50% సీట్లు నియోజకవర్గ విద్యార్థులకే రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం లక్షల మంది విద్యార్థులకు మేలు తల్లిదండ్రులు, విద్యార్థులకు ఊరట హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని రకాల గురుకుల విద్యాసం�
జహీరాబాద్లో తొలి గురుకుల విద్యాలయం ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు బోధన త్వరలో వృత్తి విద్యా కోర్సులు ప్రారంభం ట్విట్టర్లో అభినందించిన మంత్రి కేటీఆర్ జహీరాబాద్, జూలై 7: ఏడు ఎకరాలు.. 32 తరగతి గదులు.. సైన్స్,
రాష్ట్రంలో బడి మానేసే విద్యార్థుల సంఖ్య జాతీయ సగటు తక్కువగా ఉన్నదని సామాజిక, ఆర్థిక సర్వే వెల్లడించింది. 2019-20లో బాలికలు 10.7 శాతం, బాలురు 14 శాతం మంది బడి మానేసినట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా బాలికలు 16.9 శాతం, బా�
నిర్మల్ : భైంసా బాలుర గురుకుల పాఠశాలలో మరో 25 మంది విద్యార్థులు కరోనా భారిన పడ్డారు. తాజాగా నిర్ధారణ అయిన పాజిటివ్ కేసులతో కలుపుకుని పాఠశాలలో మొత్తం కరోనా కేసులు 35కు చేరాయి. రెండ్రోజుల్లో 90 మందికి పరీక్షల
హైదరాబాద్ : గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్ పోస్టుల తుది ఫలితాలను టీఎస్పీఎస్సీ సోమవారం వెల్లడించింది. ప్రిన్సిపల్ పోస్టులకు 187 మంది ఎంపికయ్యారని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు టీఎస్పీఎస్సీ వెబ్�
హైదరాబాద్ : అన్ని వర్గాల వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో గురుకులాలను నెలకొల్పారని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. మైనారిటీ గుర�