రాష్ట్రంలో బడి మానేసే విద్యార్థుల సంఖ్య జాతీయ సగటు తక్కువగా ఉన్నదని సామాజిక, ఆర్థిక సర్వే వెల్లడించింది. 2019-20లో బాలికలు 10.7 శాతం, బాలురు 14 శాతం మంది బడి మానేసినట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా బాలికలు 16.9 శాతం, బా�
నిర్మల్ : భైంసా బాలుర గురుకుల పాఠశాలలో మరో 25 మంది విద్యార్థులు కరోనా భారిన పడ్డారు. తాజాగా నిర్ధారణ అయిన పాజిటివ్ కేసులతో కలుపుకుని పాఠశాలలో మొత్తం కరోనా కేసులు 35కు చేరాయి. రెండ్రోజుల్లో 90 మందికి పరీక్షల
హైదరాబాద్ : గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్ పోస్టుల తుది ఫలితాలను టీఎస్పీఎస్సీ సోమవారం వెల్లడించింది. ప్రిన్సిపల్ పోస్టులకు 187 మంది ఎంపికయ్యారని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు టీఎస్పీఎస్సీ వెబ్�
హైదరాబాద్ : అన్ని వర్గాల వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో గురుకులాలను నెలకొల్పారని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. మైనారిటీ గుర�