ఏటా 4.82 లక్షల మంది విద్యార్థులకు బోధన రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రారంభోత్సవంలో మంత్రి కొప్పుల జగిత్యాల, జనవరి 10 : తెలంగాణ విద్యారంగం సంస్కరణల దిశలో సాగుతున్నదని, రాష్ట్రంలో నెలకొల్పిన గురుకులాలు దేశాన
షాద్నగర్టౌన్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల, గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల (షాద్నగర్ నూర్ కళాశాల)లో ఈ నెల 10 వరకు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని నాగర్కర్నూల్ సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ కళా�
కొడంగల్ : తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 6నుంచి 9వ తరగతి వరకు మిగిలిపోయిన ఖాలీలను స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేపట్టడం జరుగుతుందని రీజినల్ కో-ఆర్డినేటర్ టీటీడబ్ల్యూఆర్ఈ సంస్థ ప్�
Food Poisoning | చొప్పదండి సాంఘిక సంక్షేమ గురుకులంలో ఫుడ్పాయిజనింగ్ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్.. గురుకులంలో ఆహార పదార్థాలను పరిశీలించారు.
షాద్నగర్టౌన్ : షాద్నగర్ మున్సిపాలిటీలోని చటాన్పల్లి వివేకానంద కళాశాలలో కొనసాగుతున్న కేశంపేట మండలానికి సంబంధించిన మహాత్మా జ్యోతిరావుపూలే బీసీ గురుకుల పాఠశాలను గురువారం గురుకుల జాయింట్ సెక్రట�
ములకలపల్లి: ములకలపల్లి సాంఘీక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయి క్రీడల్లో బంగారు పతకాలు సాధించారు. 9 బంగారు పతకాలను సాధించి కళాశాల ప్రతిష్టను మరింతగా పెంచారు. గురుకులం ప్రి�
హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): కొవిడ్ కారణంగా మూతపడిన గురుకుల విద్యాసంస్థల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. తాగునీరు, �
కల్లూరు : తెలంగాణ రాష్ట్రంలో గురుకుల కళాశాలలు, పాఠశాలలను పునఃప్రారంభమయ్యాయి. గురువారం కల్లూరు మండలంలోని వసతిగృహాలు, గురుకుల కళాశాల, పాఠశాలలు తెరుచుకున్నాయి. దీంతో దూరప్రాంతాల నుంచి తల్లిదండ్రులు తమ పిల�
government filed pil in high court | గురుకులాల్లో ప్రత్యక్ష తరగతుల ప్రారంభంపై విధించిన స్టేను ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును కోరింది. గత నెలలో
హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను దసరా పండుగ తర్వాత తెరుస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. శుక్రవారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ ఇంగ్లిష్ మీడియంను ప్రయోగాత్మకంగా ప్రారంభిం
హాజరయ్యే వారికి మధ్యాహ్న భోజనం హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ప్రత్యక్ష తరగతులకు దూరంగా ఉన్న హాస్టళ్లు, గురుకుల విద్యాలయాల్లోని విద్యార్థులకు విద్యనందించడలో భాగంగా పాఠశాల విద్యాశాఖ కీలకనిర�
గురుకుల విద్యార్థులకు గుడ్న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ | ప్రత్యక్ష తరగతులకు దూరంగా ఉన్న హాస్టళ్లు, గురుకుల పాఠశాల విద్యార్థులకు
విద్యనందించే విషయంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా
మంత్రి హరీశ్ రావు | జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. విద్య ద్వారానే మానవ వనరులు అభివృద్ధి చెందుతాయని అన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల విద్యాసంస్థల్లో ఐదో తరగతిలో అడ్మిషన్లు కల్పించేందు కు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్�