ములకలపల్లి: ములకలపల్లి సాంఘీక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయి క్రీడల్లో బంగారు పతకాలు సాధించారు. 9 బంగారు పతకాలను సాధించి కళాశాల ప్రతిష్టను మరింతగా పెంచారు. గురుకులం ప్రి�
హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): కొవిడ్ కారణంగా మూతపడిన గురుకుల విద్యాసంస్థల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. తాగునీరు, �
కల్లూరు : తెలంగాణ రాష్ట్రంలో గురుకుల కళాశాలలు, పాఠశాలలను పునఃప్రారంభమయ్యాయి. గురువారం కల్లూరు మండలంలోని వసతిగృహాలు, గురుకుల కళాశాల, పాఠశాలలు తెరుచుకున్నాయి. దీంతో దూరప్రాంతాల నుంచి తల్లిదండ్రులు తమ పిల�
government filed pil in high court | గురుకులాల్లో ప్రత్యక్ష తరగతుల ప్రారంభంపై విధించిన స్టేను ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును కోరింది. గత నెలలో
హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను దసరా పండుగ తర్వాత తెరుస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. శుక్రవారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ ఇంగ్లిష్ మీడియంను ప్రయోగాత్మకంగా ప్రారంభిం
హాజరయ్యే వారికి మధ్యాహ్న భోజనం హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ప్రత్యక్ష తరగతులకు దూరంగా ఉన్న హాస్టళ్లు, గురుకుల విద్యాలయాల్లోని విద్యార్థులకు విద్యనందించడలో భాగంగా పాఠశాల విద్యాశాఖ కీలకనిర�
గురుకుల విద్యార్థులకు గుడ్న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ | ప్రత్యక్ష తరగతులకు దూరంగా ఉన్న హాస్టళ్లు, గురుకుల పాఠశాల విద్యార్థులకు
విద్యనందించే విషయంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా
మంత్రి హరీశ్ రావు | జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. విద్య ద్వారానే మానవ వనరులు అభివృద్ధి చెందుతాయని అన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల విద్యాసంస్థల్లో ఐదో తరగతిలో అడ్మిషన్లు కల్పించేందు కు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్�
హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ఎంసెట్లో రాష్ట్ర గురుకులాల విద్యార్థులు సత్తాచాటారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్లో మంచి ర్యాంకులు సాధించారు. మంచి అవకాశాలు కల్పిస్తే విద్యకు పేదరికం అడ్డురాదని మరో�
50% సీట్లు నియోజకవర్గ విద్యార్థులకే రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం లక్షల మంది విద్యార్థులకు మేలు తల్లిదండ్రులు, విద్యార్థులకు ఊరట హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని రకాల గురుకుల విద్యాసం�
జహీరాబాద్లో తొలి గురుకుల విద్యాలయం ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు బోధన త్వరలో వృత్తి విద్యా కోర్సులు ప్రారంభం ట్విట్టర్లో అభినందించిన మంత్రి కేటీఆర్ జహీరాబాద్, జూలై 7: ఏడు ఎకరాలు.. 32 తరగతి గదులు.. సైన్స్,
రాష్ట్రంలో బడి మానేసే విద్యార్థుల సంఖ్య జాతీయ సగటు తక్కువగా ఉన్నదని సామాజిక, ఆర్థిక సర్వే వెల్లడించింది. 2019-20లో బాలికలు 10.7 శాతం, బాలురు 14 శాతం మంది బడి మానేసినట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా బాలికలు 16.9 శాతం, బా�