గురుకుల పాఠశాలల్లో కలిసిమెలిసి ఉండాల్సిన విద్యార్థులు తరచూ ఘర్షణలకు దిగుతు న్నారు. జూనియర్లు, సీనియర్లు అనే భావన తీసుకొచ్చి దాడులకు దిగుతున్నారు. మాట వినడం లేదన్న కోపంతో మితిమీరి ప్రవర్తిస్తున్నారు. అ�
కొడంగల్ నియోజకవర్గంలో 25 ఎకరాల్లో రూ. 1.50 కోట్లతో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మాడల్ గురుకులాన్ని ఏర్పాటు చేస్తున్నామని, మొత్తం 119 నియోజకవర్గాల్లోనూ అవకాశమున్న చోట ఆ నమూనా క్యాంపస్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్
ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై సమగ్ర విచారణ చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం తెలంగాణ సీఎంకు లేఖ రాశార�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురుకుల 5వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసినట్లు తెలంగాణ గురుకుల ప్రాంతీయ సమన్వయ అధికారిణి ఫ్లారెన్స్రాణి తెలిపారు.
తెలుగు నేల నుంచి దేశ అత్యున్నత పదవిని అధిరోహించిన మాజీ ప్రధాన మంత్రి, బహుభాషావేత్త పాములపర్తి వెంకటనర్సింహారావుకు ఎట్టకేలకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించడంపై జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మాక మార్పులు తీసుకొచ్చింది. పేదలందరికీ విద్య అందించాలన్న సదుద్ధేశంతో ప్రతి మండలంలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసింది. ఇందులోని
పది పరీక్షల్లో 100శాతం ఫలితాలను సాధించే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో రేణుకాదేవి ఆదేశించారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నియోజకవర్గ పరిధిలోని కొడంగల్, బొంరాస్పేట, దౌల్�
MLA Krishna Rao | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (MLA Krishna Rao) అన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు జనరల్ ఇంగ్లిష్ మీడియం గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు గడువును ఈ నెల 23 వరకు పొడిగించినట్లు తెలంగాణ సాంఘిక సంక్షేమ రీజినల్ కో ఆర్డినేటర�
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురుకుల విద్యాపీఠం పాఠశాలలో ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నది. ఈ ప్రదర్శనలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవే
చిన్నప్పటి నుంచి చదువుపై ఆసక్తి, ఉన్నత స్థాయికి ఎదుగాలనే పట్టుదల అతన్ని ఉన్నత స్థాయిలో నిలిపింది. పేదరికం, ఆర్థిక సమస్యలు, తండ్రి మరణం కుంగదీసినప్పటికీ.. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, తల్లి కష్టం ముందుకు నడిప
బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలలను ప్రభు త్వం ఏర్పాటు చేసింది. తాజాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో అడ�
గురుకుల పాఠశాలలు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే కాకుండా రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేస్తున్నాయి. ఈ క్రమంలో మిర్యాలగూడ పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు వంద శాత
అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా గురుకులాలను ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. తాజాగా ప్రకటించిన మ్యానిఫెస్టోలో ఈ అంశం చేర్చగా, మరికొంతమంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. రాష్ట్రంలో పేదింటి ప�