గుజరాత్ | గుజరాత్ కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై బీజేపీ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా అహ్మదాబాద్లో రాష్ట్ర బీజేపీ శాసనసభాపక్షం నేడు సమావేశం కానుంది.
అహ్మదాబాద్: మొబైల్ ఫోన్లో గేమ్ ఆడటంపై తండ్రి తిట్టగా, గొంతు నొక్కి కుమారుడు హత్య చేశాడు. గుజరాత్లోని సూరత్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. బుధవారం ఒక వ్యక్తిని ఇచ్ఛాపూర్లోని న్యూ సివిల్ ఆసుపత్రికి �
Covaxin Vaccine | అంక్లేశ్వర్లో కొవాగ్జిన్ తొలి బ్యాచ్ విడుదల | గుజరాత్ అంక్లేశ్వర్లోని భారత్ బయోటెక్ కొత్త ప్లాంట్లో పంపిణీకి సిద్ధంగా ఉన్న కొవాగ్జిన్ తొలిబ్యాచ్ టీకాలను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సు
అహ్మదాబాద్ : జన్మాష్టమి, వినాయక చవితి సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం ఎనిమిది మెట్రోనగరాల్లో రాత్రి కర్ఫ్యూ సమయంలో సడలింపులు ప్రకటించింది. ప్రస్తుతం రాత్రి 11 గంటల నుంచి నైట్ కర్ఫ్యూ అమలులోకి వస్తున్నది. �
గుజరాత్లో భూకంపం.. రిక్టర్ స్కేల్పై తీవ్రత 4.1 నమోదు | గుజరాత్లోని కచ్ జిల్లాల్లో శనివారం భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై 4.1 తీవ్రతతో భూమి కంపించిందని, ధోలవీరా సమీపంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు �
Cat Garden | ఆమె జ్ఞాపకార్థంగా క్యాట్ గార్డెన్ను ( Cat Garden ) ఏర్పాటు చేశాడు. ఎందుకంటే.. సోదరి చనిపోయిన తర్వాత.. ఆమె బర్త్డే సందర్భంగా కేక్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టగా.. దాన్ని ఓ పిల్లి తినేసింది. దీంతో తన సోదర�
PM Modi: దేశంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని, తమ సర్కారు అదేపని చేస్తున్నదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆధ్యాత్మిక పర్యాటకం బలోపేతం కావడంవల్ల
అహ్మదాబాద్ : గుజరాత్లో కలకలం రేపిన హత్యాచార ఘటనకు సంబంధించి లైంగిక దాడి నిందితులను వడోదర పోలీస్ డాగ్ 30 నిమిషాల్లోనే గుర్తించింది. డాగ్ స్వ్కాడ్కు చెందిన జవా అనే ఆడ కుక్క అహ్మదాబాద్-ముంబై ర�
వడోదర : తాను పనిచేస్తున్న జ్యూవెలరీ స్టోర్ నుంచే 7 కిలోలకు పైగా బంగారాన్ని మాయం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన గుజరాత్లోని వడోదరలో వెలుగుచూసింది. చీటింగ్, చోరీ ఆరోపణలు ఎదుర్క
పల్లెలే దేశానికి పట్టుగొమ్ములు అని మన జాతిపిత మహాత్మాగాంధీ అన్నారు. కానీ.. నేడు పల్లెలు విడిచి… పట్టణాలకు వలస వెళ్తున్నారు జనాలు. సిటీలకు వెళ్లి ఏదో ఒక పని చేసుకొని బతుకుతున్నారు. ఒకప్పుడు
గత కొన్ని రోజుల నుంచి ఒలింపిక్స్లో పతకాలు సాధించిన భారత ఆటగాళ్ల గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఆ ఆటగాడు.. గోల్డ్ మెడల్ సాధించాడు.. ఈ ఆటగాడు.. సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ అని సంబురపడిపోతున�
ఆరుగురు మృతి| బీహార్లోని అరారియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరారియా వద్ద సోమవారం ఉదయం ఓ ఆటోను ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా �
గుడిసెలోకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఎనిమిది మంది మృతి | గుజరాత్ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమ్మేలీ జిల్లాలోని బధాడా గ్రామంలో సోమవారం తెల్లవారు జామున 2.30 గంటల ప్రాంతంలో