Hindi paper | గుజరాత్తో పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం హిందీ పరీక్ష (Hindi paper) నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో పరీక్ష
వివాదాల పరిష్కారానికి న్యాయవ్యవస్థతో పాటు లోక్ అదాలత్, ఆర్బిట్రేషన్ సెంటర్ల లాంటి ప్రత్యామ్నాయ వ్యవస్థలు చాలా కీలకమని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు
అహ్మదాబాద్: పదో తరగతి హిందీ పేపర్ లీక్ అయ్యింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రంతోపాటు జవాబులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గుజరాత్లో శనివారం ఈ ఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో పదో తరగతి బోర్డు పరీక్షల�
గుజరాత్లో దారుణ ఘటన వెలుగుచూసింది. దివ్యాంగురాలిని బెదిరించి నలుగురు వ్యక్తులు పలుమార్లు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను పోలీ�
Gujarat | ఒమిక్రాన్ కంటే అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా ఎక్స్ఈ వేరియంట్ (Corona XE variant) గుజరాత్లో (Gujarat) వెలుగుచూసింది. వడోదరకు చెందిన 60 ఏండ్ల వృద్ధుడిలో ఈ సరికొత్త వేరియంట్ను
ముస్లిం మహిళలను కిడ్నాప్ చేసి లైంగిక దాడి చేస్తానని బహిరంగంగా యూపీలో ఓ స్వామీజీ హెచ్చరించడం కలకలం రేపగా తాజాగా గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రవీణ్ తొగాడియా అనుచరుడు ముస్లిం మహిళలపై అ
2014లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న రోజుల్లో బీజేపీ నేతలు.. కనపడ్డ ప్రతి మైకులో ఊదరగొట్టిన నినాదం ‘గుజరాత్ మాడల్'. గుజరాత్లో ఏదో అద్భుతం జరిగిపోయిందనీ.. మోదీ హయాంలో స్వర్గధామంగా మారిపోయిందన్న లెవల్లో �
గుజరాత్ రాష్ట్రం భూతల స్వర్గమే అన్న చందంగా బీజేపీ నేతలు చెబుతుంటారు. ఇప్పుడు గుజరాత్ ప్రజలకు, పారిశ్రామిక వేత్తలకు పెద్ద ఇబ్బంది వచ్చిపడింది. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ విద్యుత్ సంక్ష