వ్యవసాయానికి కరెంటు అవసరమని గుర్తించి, రైతులకు 8 గంటల నిరంతరాయ విద్యుత్తు అందజేయాలని నిర్ణయించినందుకు రాష్ట్రంలోని రైతుల తరఫున ముఖ్యమంత్రి భూపేంద్రపటేల్, ఆర్థికమంత్రి కాను దేశాయ్కు కృతజ్ఞతలు
కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి ఢిల్లీలో ఉన్న పతార ఏందో.. ఆయన ప్రకటనలకు, ఇచ్చే హామీలకు ఎంత విలువ ఉన్నదో, తెలంగాణపై కేంద్రానికి ఎంత అక్కసో తెలియడానికి ఈ ఉదాహరణ చాలు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ హైదరాబాద్లో
న్యూఢిల్లీ: దేశంలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం తామే అంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కాబోయే ప్రధాని
ఇండ్లు, పొలాలు, బంగారం తాకట్టుపెట్టినా అప్పు పుట్టని రోజులివి. అలాంటిది, ఆ ఊరిలో మాత్రం ఎవరైనా ‘విదేశాలకు వెళ్తాం’ అంటే చాలు.. ఎలాంటి పూచీకత్తు లేకుండానే లక్షలకు లక్షలు ఒడిలో పోస్తారు. నయా పైసా వడ్డీ తీసుక�
గుజరాత్లో రూ.6 వేల కోట్ల బొగ్గు కుంభకోణం జరిగినట్టు వెలుగులోకి వచ్చిందని కాంగ్రెస్ బుధవారం తెలిపింది. ఆ రాష్ట్రంలోని చిన్న, మద్యతరహా పరిశ్రమలకు ఉద్దేశించిన బొగ్గును ఇతర రాష్ర్టాల్లోని పెద్ద కంపెనీలక�
ప్రధాని మోదీ గొప్ప నాయకుడని బీజేపీ తమ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటుంది. కానీ ఇదంతా ప్రచారార్భాటమే! ‘ పైన పటారం, లోన లొటారమనీ, మోదీ పాలన డంబాచారం’ అని ప్రపంచమంతా కోడై కూస్తున్నది. వివిధ దేశాలలో ఆర్థిక పరి�
అహ్మదాబాద్ : కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. ఇటీవల వరుసగా పార్టీ నుంచి నేతలు వీడుతున్నారు. పంజాబ్ ఎన్నికల ముందు మాజీ కేంద్రమంతి, సీనియర్ నేత పార్టీని వీడిన విషయం తెలిసిందే. తాజాగా గు�
వివాహేతర సంబంధాన్ని సామాజిక కోణంలో అనైతిక చర్యగా చూడవచ్చని, అయితే ఇదే కారణంతో దుష్ర్పవర్తనగా పరిగణించి పోలీస్ సర్వీస్ నిబంధనల కింద పోలీస్ను సర్వీస్ నుంచి తొలగించలేరని గుజరాత్ హై
Minister Koppula Eshwar | గుజరాత్లోని సబర్మతి ఆశ్రమాన్ని గురువారం రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం సందర్శించారు. హైదరాబాద్ నగరం హుస్సేన్ సాగర్ తీరంలో దేశంలో ఎక్కడా లేని విధంగా రాజ్యాంగ నిర్మాత డ