అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్ రోడ్లపై మాంసం విక్రయశాలలను అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) ఖాళీ చేయించటంపై ఆ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలు వారిష్టమున్నది తినటాన్ని
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలో మరో ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ కరోనా సోకింది. ఈ నెల 4న జింబాబ్వే నుంచి గుజరాత్లోని జామ్నగర్కు వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతడి�
అహ్మాదాబాద్: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన 44 ఏళ్ల ఓ గుజరాతీ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు వర్గాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొడు
Omicron variant: ప్రమాదకరమైన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ( Omicron variant ) దేశంలో కోరలు చాస్తున్నది. రెండు రోజుల క్రితం కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇద్దరికి ఒమిక్రాన్ సోకినట్లు తేలగా..
అహ్మదాబాద్ : తెల్లవారుజామునే లేచి ఇంటి పనులు చక్కబెట్టిన తర్వాత మద్యాహ్నం కొద్దిసేపు కునుకు తీస్తోందని మహిళపై అత్తింటి వారు దాడికి తెగబడిన ఘటన నగరంలోని షాహిబాగ్ ప్రాంతంలో వెలుగుచూసిం
గాంధీనగర్, నవంబర్ 28: గుజరాత్లో గ్రామ రక్షక్ దళ్(జీఆర్డీ)లో 600 పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన వెలువడింది. బనస్కతలోని పాలన్పూర్లో శనివారం నియామక ప్రక్రియ నిర్వహించారు. వేలాది అభ్యర్థులు రావడంతో తొక్�
వడదోరలో మొక్కలు నాటిన గుజరాతీ నటుడు మిత్రా గాద్వి ఎంపీ జోగినిపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా నటి మోనాల్ గజ్జర్ విసిరిన చాలెంజ్ని గుజరాత్ నటుడు మిత్రా గాద్వి స్వ�
న్యూఢిల్లీ: పాకిస్థాన్ నుంచి చైనా వెళ్తున్న ఓ ప్రమాదకర కార్గోను గుజరాత్లోని అదానీ పోర్టులో సీజ్ చేశారు. డీఆర్ఐ అధికారులు ముంద్రా పోర్టులో ఓ విదేశీ రవాణా నౌకను సోదా చేశారు. దాంట్లో ప్రమాకరమైన,
సెమీస్లో హైదరాబాద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ న్యూఢిల్లీ: వరుస విజయాలతో జోరు మీదున్న హైదరాబాద్ జట్టు.. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సెమీఫైనల్కు దూసుకెళ్లింది. లీగ్ దశలో ఆడిన ఐదు మ్