అహ్మదాబాద్ : గుజరాత్ తీరంలో పట్టుబడిన పాకిస్తాన్ పడవలో రూ 400 కోట్ల విలువైన 77 కిలోల హెరాయిన్ పట్టుబడటం కలకలం రేపింది. ఈ ఫిషింగ్ బోట్లో ఉన్న ఏడుగురు సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండియన
Heroin | గుజరాత్ తీరంలో భారీగా హెరాయిన్ (heroin) పట్టుబడింది. పాకిస్థాన్ నుంచి సముద్ర జలాల ద్వారా అక్రమంగా తరలిస్తున్న మత్తు పదార్థాలను అధికారులు పట్టుకున్నారు
అహ్మదాబాద్: కాళ్లకు పరికరాలున్న అనుమానాస్పద పావురాలు కనిపించినట్లు ఒక బోటు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అలెర్ట్ అయిన పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. గుజరాత్లోని పోర్బందర్లో ఈ ఘ
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్ రోడ్లపై మాంసం విక్రయశాలలను అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) ఖాళీ చేయించటంపై ఆ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలు వారిష్టమున్నది తినటాన్ని
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలో మరో ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ కరోనా సోకింది. ఈ నెల 4న జింబాబ్వే నుంచి గుజరాత్లోని జామ్నగర్కు వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతడి�
అహ్మాదాబాద్: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన 44 ఏళ్ల ఓ గుజరాతీ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు వర్గాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొడు
Omicron variant: ప్రమాదకరమైన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ( Omicron variant ) దేశంలో కోరలు చాస్తున్నది. రెండు రోజుల క్రితం కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇద్దరికి ఒమిక్రాన్ సోకినట్లు తేలగా..
అహ్మదాబాద్ : తెల్లవారుజామునే లేచి ఇంటి పనులు చక్కబెట్టిన తర్వాత మద్యాహ్నం కొద్దిసేపు కునుకు తీస్తోందని మహిళపై అత్తింటి వారు దాడికి తెగబడిన ఘటన నగరంలోని షాహిబాగ్ ప్రాంతంలో వెలుగుచూసిం
గాంధీనగర్, నవంబర్ 28: గుజరాత్లో గ్రామ రక్షక్ దళ్(జీఆర్డీ)లో 600 పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన వెలువడింది. బనస్కతలోని పాలన్పూర్లో శనివారం నియామక ప్రక్రియ నిర్వహించారు. వేలాది అభ్యర్థులు రావడంతో తొక్�
వడదోరలో మొక్కలు నాటిన గుజరాతీ నటుడు మిత్రా గాద్వి ఎంపీ జోగినిపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా నటి మోనాల్ గజ్జర్ విసిరిన చాలెంజ్ని గుజరాత్ నటుడు మిత్రా గాద్వి స్వ�