New Delhi | గులాబ్ తుఫాను గురించి పూర్తిగా మర్చిపోకముందే మరో తుఫాను విజృంభించడానికి రెడీ అవుతోంది. ఉత్తర అరేబియా సముద్రంలో ఈ తుఫాను ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.
అహ్మదాబాద్ : మైనర్ బాలిక (17) ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను తీసి వాటిని బహిర్గతం చేస్తామని బెదిరిస్తూ పలుమార్లు ఆమెపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన గుజరాత్లోని హల్వద్లో వెలుగు�
కుండ బిర్యానీ తరహాలో గుజరాత్లోని సూరత్లో ఇప్పుడు కుండ పిజ్జా నోరూరిస్తోంది. కుల్హాద్ పిజ్జా పేరుతో సూరత్లోని ఓ దుకాణం అందిస్తున్న ఈ డిష్ హాట్ రెసిపీగా మారింది. దీనికి సంబంధించి ఆంచి ముంబై అనే యూ
ఇవాళ మ్యాంగో డాలీ ఐస్క్రీమ్ చాట్.. ఈ రెసిపీ స్పెషాలిటీ ఏంటి? | మొన్ననే కదా.. మ్యాగీ మిల్క్ షేక్ అనే కొత్త ఫుడ్ను చూసి యాక్ అని అన్నాం. తాజాగా మరో వెరైటీ ఫుడ్ సోషల్ మీడియా
విజయవాడకు హెరాయిన్ సరఫరా వార్తలు అవాస్తవం : సీపీ | గుజరాత్ నుంచి విజయవాడకు హెరాయిన్ సరఫరా వార్తలు అవాస్తవమని విజయవాడ సీపీ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
భోపాల్ : గుజరాత్లో క్యాబినెట్ పునర్వ్యవస్ధీకరణ పట్ల కాషాయ పార్టీ లక్ష్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ విమర్శలు గుప్పించారు. బీజేపీ అధికారంలో ఉన్న మధ
బిస్కెట్ ప్యాకెట్లతో వినాయకుడికి అలంకరణ | ఆహారపు కొరత అనేది రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాకు సరిపోయే ఆహారం ఇప్పుడు లేదు
అహ్మదాబాద్: రైలు పట్టాలపై ఒక మొసలి గాయపడి ఉండటాన్ని రైల్వే సిబ్బంది గమనించి స్టేషన్ సూపరింటెండెంట్కు సమాచారం ఇచ్చారు. దీంతో దానిని కాపాడేందుకు ఆ మార్గంలో ప్రయాణించే రాజధాని ఎక్స్ప్రెస్ను సుమారు అ
Cabinet Oath | గుజరాత్లో 24 మంది మంత్రుల ప్రమాణస్వీకారం | గుజరాత్ కేబినెట్ కొలువుదీరింది. మాజీ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు జితు వాఘని సహా 24 మంది మంత్రులుగా గురువారం ప్రమా�
అసెంబ్లీ స్పీకర్ | గుజరాత్ ప్రభుత్వంలో మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయి. ఐదు రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయగా, తాజాగా అసెంబ్లీ స్పీకర్ పదవి నుంచి తప్పుకున్నాడు.