అహ్మదాబాద్: గుజరాత్లోని వడోదరకు చెందిన అథర్వ అమిత్ మూలే సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. 17 ఏళ్ల ఆ కుర్రాడు.. సుమారు 91 దేశాలకు చెందిన జాతీయ గీతాలను ఆలపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇండియన్ బుక్ �
న్యూడిల్లీ : దేశవ్యాప్తంగా అమూల్ పాల ధరలు లీటర్కు రెండు రూపాయలు పెరిగాయి. జులై 1 నుంచి అన్ని బ్రాండ్లపై లీటర్కు రూ 2 చొప్పున పెరిగిన పాల ధరలు వర్తిస్తాయని గుజరాత్ సహకార మిల్క్ మార్కెటింగ్
అహ్మదాబాద్: సెల్ఫీ దిగితే క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నారు గుజరాత్లోని డాంగ్ జిల్లా అధికారులు. కొండలు, జలపాతాలతో కూడిన పర్యాటక ప్రాంతమైన డాంగ్ జిల్లాకు వర్షాకాలంలో సందర్శకులు భారీసంఖ్యలో వస్తుం�
సూరత్ కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గుజరాత్ సూరత్ కోర్టుకు గురువారం హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ పేరును కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై 2019లో పరువు నష్టం కేసు దా�
ఢిల్లీ ,జూన్ 17:గుజరాత్లోని లోథల్లో “జాతీయ సముద్ర వారసత్వ సముదాయఅభివృద్ధి కోసం కేంద్ర నౌకాశ్రయాలు,నౌక రవాణా,జలమార్గాల మంత్రిత్వ శాఖ (ఎంవోపీఎస్డబ్ల్యూ), కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అవగాహన ఒప్పంద�
బరోడా: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆనంద్ జిల్లాలోని తారాపూర్ వద్ద ట్రక్కు, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన పది మంది మృతిచెందారు. ఇవాళ ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. ప్�
న్యూఢిల్లీ : తాను ఆమ్ ఆద్మీ (ఆప్) పార్టీలో చేరతానని జరుగుతున్న ప్రచారం నిరాధారమని గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పటేల్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ తోసిపుచ్చారు. కాషాయ పార్టీ ఇలాంటి అవాస�
అహ్మదాబాద్: మే 29 న జలప్రవేశం చేసిన ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ సజాగ్ శనివారం గుజరాత్లోని పోర్బందర్ షిప్ ఫ్లీట్లో చేరింది. ఈ ఓడ బాహ్య సరఫరా లేకుండా సముద్రంలో ఒక నెల పాటు ఉండగలదు. ఇది బహుళార్ధసాధక నౌ
ఢిల్లీ ,జూన్ 8: దేశంలో వేరుశనగ ఎగుమతుల్లో గుజరాత్ అగ్రస్థానంలో ఉన్నది. రాజస్థాన్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బంగాల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఖర�
అహ్మదాబాద్ : గుజరాత్ లో కరోనా కేసులు భారీగా తగ్గడంతో కొవిడ్-19 నియంత్రణలను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం భారీగా సడలించింది. జూన్ 7 నుంచి 100 శాతం హాజరుతో అన్ని కార్యాలయాలను తెరిచేందుకు అనుమతించ�