అహ్మదాబాద్: కరోనా టీకా వేసుకునేలా ప్రజలను పోత్సహించేందుకు పలు సంస్థలు రకరకాల స్కీమ్లను ప్రవేశ పెడుతున్నాయి. ఇందులో భాగంగా గుజరాత్లోని అమ్వాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) పండుగ నేపథ్యంలో ఒక ఆఫర్ �
NIA takes over probe into seizure of drugs worth Rs 21,000 crore at Mundra port in Gujarat | గుజరాత్ ముంద్రా పోర్టులో పట్టుబడిన రూ.21వేలకోట్ల విలువైన 2,988 కిలోల మాదక ద్రవ్యాలు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసును
New Delhi | గులాబ్ తుఫాను గురించి పూర్తిగా మర్చిపోకముందే మరో తుఫాను విజృంభించడానికి రెడీ అవుతోంది. ఉత్తర అరేబియా సముద్రంలో ఈ తుఫాను ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.
అహ్మదాబాద్ : మైనర్ బాలిక (17) ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను తీసి వాటిని బహిర్గతం చేస్తామని బెదిరిస్తూ పలుమార్లు ఆమెపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన గుజరాత్లోని హల్వద్లో వెలుగు�
కుండ బిర్యానీ తరహాలో గుజరాత్లోని సూరత్లో ఇప్పుడు కుండ పిజ్జా నోరూరిస్తోంది. కుల్హాద్ పిజ్జా పేరుతో సూరత్లోని ఓ దుకాణం అందిస్తున్న ఈ డిష్ హాట్ రెసిపీగా మారింది. దీనికి సంబంధించి ఆంచి ముంబై అనే యూ
ఇవాళ మ్యాంగో డాలీ ఐస్క్రీమ్ చాట్.. ఈ రెసిపీ స్పెషాలిటీ ఏంటి? | మొన్ననే కదా.. మ్యాగీ మిల్క్ షేక్ అనే కొత్త ఫుడ్ను చూసి యాక్ అని అన్నాం. తాజాగా మరో వెరైటీ ఫుడ్ సోషల్ మీడియా
విజయవాడకు హెరాయిన్ సరఫరా వార్తలు అవాస్తవం : సీపీ | గుజరాత్ నుంచి విజయవాడకు హెరాయిన్ సరఫరా వార్తలు అవాస్తవమని విజయవాడ సీపీ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
భోపాల్ : గుజరాత్లో క్యాబినెట్ పునర్వ్యవస్ధీకరణ పట్ల కాషాయ పార్టీ లక్ష్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ విమర్శలు గుప్పించారు. బీజేపీ అధికారంలో ఉన్న మధ
బిస్కెట్ ప్యాకెట్లతో వినాయకుడికి అలంకరణ | ఆహారపు కొరత అనేది రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాకు సరిపోయే ఆహారం ఇప్పుడు లేదు