వడోదర : తాను పనిచేస్తున్న జ్యూవెలరీ స్టోర్ నుంచే 7 కిలోలకు పైగా బంగారాన్ని మాయం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన గుజరాత్లోని వడోదరలో వెలుగుచూసింది. చీటింగ్, చోరీ ఆరోపణలు ఎదుర్క
పల్లెలే దేశానికి పట్టుగొమ్ములు అని మన జాతిపిత మహాత్మాగాంధీ అన్నారు. కానీ.. నేడు పల్లెలు విడిచి… పట్టణాలకు వలస వెళ్తున్నారు జనాలు. సిటీలకు వెళ్లి ఏదో ఒక పని చేసుకొని బతుకుతున్నారు. ఒకప్పుడు
గత కొన్ని రోజుల నుంచి ఒలింపిక్స్లో పతకాలు సాధించిన భారత ఆటగాళ్ల గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఆ ఆటగాడు.. గోల్డ్ మెడల్ సాధించాడు.. ఈ ఆటగాడు.. సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ అని సంబురపడిపోతున�
ఆరుగురు మృతి| బీహార్లోని అరారియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరారియా వద్ద సోమవారం ఉదయం ఓ ఆటోను ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా �
గుడిసెలోకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఎనిమిది మంది మృతి | గుజరాత్ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమ్మేలీ జిల్లాలోని బధాడా గ్రామంలో సోమవారం తెల్లవారు జామున 2.30 గంటల ప్రాంతంలో
ఇఫ్కో సంస్థకు మంత్రి నిరంజన్రెడ్డి విజ్ఞప్తి సానుకూల నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ హామీ గుజరాత్ కలోల్లోని ప్లాంట్ సందర్శన హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): నానో యూరియా తయారీ వ్యవసాయరంగంలో విప్లవ�
హైదరాబాద్ : నానో యూరియా సాధారణ రైతు బిడ్డ విజయమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ జిల్లా కలోల్ లోని ఇఫ్కో యూరియా, నానో యూరియా తయారీ ప్లా
కృష్ణ జింకల సందడి.. వీడియో ట్వీట్ చేసిన ప్రధాని | జింకలు చెంగు చెంగున గెంతుతూ సందడి చేస్తుంటే చూడ ముచ్చటగా ఉంటుంది.. మరి మూడువేల జింకలు ఒకేసారి గెంతుతూ ఉంటే మరెంతో అద్భుతంగా
అహ్మదాబాద్: ఒక ఇన్వెస్టిగేటివ్ పోలీస్ తన ప్రేయసిని హత్య చేశాడు. తన తెలివితేటలు ఉపయోగించి ఆధారాలను మాయం చేసినప్పటికీ దొరికిపోయి అరెస్ట్ అయ్యాడు. గుజరాత్లోని వడోదరలో ఈ ఘటన జరిగింది. అజయ్ దేశాయ్ అనే వ�
అహ్మదాబాద్: గుజరాత్కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు వెరైటీ బైక్ను తయారు చేశారు. పెట్రోల్తోపాటు విద్యుత్తో కూడా నడిచేలా దీనిని రూపొందించారు. రాజ్కోట్లోని వీవీపీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థ