Oxygen plant: దేశమంతా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్నది. గత నాలుగు రోజుల నుంచి రోజూ మూడు లక్షలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి ప్రధానంగా శ్వాసవ్యవస్థ పైనే ప్�
వడోదరా: కరోనా ఎంతోమందిని బలి తీసుకుంది. మరెంతో మంది దీని కారణంగా ఉద్యోగాలను కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇలాగే గుజరాత్లోనూ ఓ కుటుంబం తమ జీవనోపాధిని కోల్పోయింది. అయితే ఈ భార్యాభర్తలు మాత్రం క
గుజరాత్లోని కచ్ వద్ద భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఎనిమిది మంది పాకిస్తానీయులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.150 కోట్ల విలువ చేసే 30 కేజీల హెరాయిన్ను స్వాధీనపర్చుకున్నారు.
ఆలయంలో దర్శనాల నిలిపివేత | గుజరాత్లోని ప్రముఖ శైవక్షేత్రమైన సోమ్నాథ్ స్వామి ఆలయంలో ఆదివారం నుంచి భక్తుల ప్రత్యక్ష దర్శనాలను నిరవధికంగా నిలిపివేస్తూ ఆలయ ట్రస్టు నిర్ణయం తీసుకుంది. భక్తులు కేవలం ఆన్�