అహ్మదాబాద్: ఒక ఇన్వెస్టిగేటివ్ పోలీస్ తన ప్రేయసిని హత్య చేశాడు. తన తెలివితేటలు ఉపయోగించి ఆధారాలను మాయం చేసినప్పటికీ దొరికిపోయి అరెస్ట్ అయ్యాడు. గుజరాత్లోని వడోదరలో ఈ ఘటన జరిగింది. అజయ్ దేశాయ్ అనే వ�
అహ్మదాబాద్: గుజరాత్కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు వెరైటీ బైక్ను తయారు చేశారు. పెట్రోల్తోపాటు విద్యుత్తో కూడా నడిచేలా దీనిని రూపొందించారు. రాజ్కోట్లోని వీవీపీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థ
అహ్మదాబాద్: పెద్దలు తమ ప్రేమను అంగీకరించకపోవడంతో యువ జంట చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గుజరాత్లోని సావ్లి తాలూకా డోడ్కా గ్రామంలో ఈ ఘటన జరిగింది. మోక్ష్ గ్రామంలో ఇరుగుపొరుగున నివసించే 21 �
గాంధీనగర్: ఇండియన్ రైల్వేస్ తొలిసారిగా రైలు పట్టాలపై ఓ ఫైవ్ స్టార్ హోటల్ను నిర్మించబోతోంది. గుజరాత్లోని గాంధీనగర్ రైల్వే స్టేషన్ను రీడెవలప్ చేయనున్న రైల్వేస్.. అందులో భాగంగా ఓ ఫైవ్ స�
అహ్మదాబాద్: మద్యం తాగిన గేదెలు, అక్రమ లిక్కర్ అమ్మకాల గుట్టును అధికారులకు రట్టుచేశాయి. ఈ వింత ఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. ముగ్గురు రైతులు అక్రమంగా సారా అమ్ముతున్నారు. లిక్కర్ సీసాలను గేదెలు తాగ�
అహ్మదాబాద్,జూలై :దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్నిప్రోత్సహించేందుకు కేంద్ర సర్కారు ఫాస్టర్ ఎడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ (ఫేమ్)పథకాన్ని ప్రవేశపెట్టిన సంగ
అహ్మదాబాద్: గుజరాత్లోని వడోదరకు చెందిన అథర్వ అమిత్ మూలే సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. 17 ఏళ్ల ఆ కుర్రాడు.. సుమారు 91 దేశాలకు చెందిన జాతీయ గీతాలను ఆలపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇండియన్ బుక్ �
న్యూడిల్లీ : దేశవ్యాప్తంగా అమూల్ పాల ధరలు లీటర్కు రెండు రూపాయలు పెరిగాయి. జులై 1 నుంచి అన్ని బ్రాండ్లపై లీటర్కు రూ 2 చొప్పున పెరిగిన పాల ధరలు వర్తిస్తాయని గుజరాత్ సహకార మిల్క్ మార్కెటింగ్
అహ్మదాబాద్: సెల్ఫీ దిగితే క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నారు గుజరాత్లోని డాంగ్ జిల్లా అధికారులు. కొండలు, జలపాతాలతో కూడిన పర్యాటక ప్రాంతమైన డాంగ్ జిల్లాకు వర్షాకాలంలో సందర్శకులు భారీసంఖ్యలో వస్తుం�