గుజరాత్లో భూకంపం.. రిక్టర్ స్కేల్పై తీవ్రత 4.1 నమోదు | గుజరాత్లోని కచ్ జిల్లాల్లో శనివారం భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై 4.1 తీవ్రతతో భూమి కంపించిందని, ధోలవీరా సమీపంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు �
Cat Garden | ఆమె జ్ఞాపకార్థంగా క్యాట్ గార్డెన్ను ( Cat Garden ) ఏర్పాటు చేశాడు. ఎందుకంటే.. సోదరి చనిపోయిన తర్వాత.. ఆమె బర్త్డే సందర్భంగా కేక్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టగా.. దాన్ని ఓ పిల్లి తినేసింది. దీంతో తన సోదర�
PM Modi: దేశంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని, తమ సర్కారు అదేపని చేస్తున్నదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆధ్యాత్మిక పర్యాటకం బలోపేతం కావడంవల్ల
అహ్మదాబాద్ : గుజరాత్లో కలకలం రేపిన హత్యాచార ఘటనకు సంబంధించి లైంగిక దాడి నిందితులను వడోదర పోలీస్ డాగ్ 30 నిమిషాల్లోనే గుర్తించింది. డాగ్ స్వ్కాడ్కు చెందిన జవా అనే ఆడ కుక్క అహ్మదాబాద్-ముంబై ర�
వడోదర : తాను పనిచేస్తున్న జ్యూవెలరీ స్టోర్ నుంచే 7 కిలోలకు పైగా బంగారాన్ని మాయం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన గుజరాత్లోని వడోదరలో వెలుగుచూసింది. చీటింగ్, చోరీ ఆరోపణలు ఎదుర్క
పల్లెలే దేశానికి పట్టుగొమ్ములు అని మన జాతిపిత మహాత్మాగాంధీ అన్నారు. కానీ.. నేడు పల్లెలు విడిచి… పట్టణాలకు వలస వెళ్తున్నారు జనాలు. సిటీలకు వెళ్లి ఏదో ఒక పని చేసుకొని బతుకుతున్నారు. ఒకప్పుడు
గత కొన్ని రోజుల నుంచి ఒలింపిక్స్లో పతకాలు సాధించిన భారత ఆటగాళ్ల గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఆ ఆటగాడు.. గోల్డ్ మెడల్ సాధించాడు.. ఈ ఆటగాడు.. సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ అని సంబురపడిపోతున�
ఆరుగురు మృతి| బీహార్లోని అరారియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరారియా వద్ద సోమవారం ఉదయం ఓ ఆటోను ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా �
గుడిసెలోకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఎనిమిది మంది మృతి | గుజరాత్ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమ్మేలీ జిల్లాలోని బధాడా గ్రామంలో సోమవారం తెల్లవారు జామున 2.30 గంటల ప్రాంతంలో
ఇఫ్కో సంస్థకు మంత్రి నిరంజన్రెడ్డి విజ్ఞప్తి సానుకూల నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ హామీ గుజరాత్ కలోల్లోని ప్లాంట్ సందర్శన హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): నానో యూరియా తయారీ వ్యవసాయరంగంలో విప్లవ�
హైదరాబాద్ : నానో యూరియా సాధారణ రైతు బిడ్డ విజయమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ జిల్లా కలోల్ లోని ఇఫ్కో యూరియా, నానో యూరియా తయారీ ప్లా
కృష్ణ జింకల సందడి.. వీడియో ట్వీట్ చేసిన ప్రధాని | జింకలు చెంగు చెంగున గెంతుతూ సందడి చేస్తుంటే చూడ ముచ్చటగా ఉంటుంది.. మరి మూడువేల జింకలు ఒకేసారి గెంతుతూ ఉంటే మరెంతో అద్భుతంగా