సూరత్ కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గుజరాత్ సూరత్ కోర్టుకు గురువారం హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ పేరును కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై 2019లో పరువు నష్టం కేసు దా�
ఢిల్లీ ,జూన్ 17:గుజరాత్లోని లోథల్లో “జాతీయ సముద్ర వారసత్వ సముదాయఅభివృద్ధి కోసం కేంద్ర నౌకాశ్రయాలు,నౌక రవాణా,జలమార్గాల మంత్రిత్వ శాఖ (ఎంవోపీఎస్డబ్ల్యూ), కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అవగాహన ఒప్పంద�
బరోడా: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆనంద్ జిల్లాలోని తారాపూర్ వద్ద ట్రక్కు, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన పది మంది మృతిచెందారు. ఇవాళ ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. ప్�
న్యూఢిల్లీ : తాను ఆమ్ ఆద్మీ (ఆప్) పార్టీలో చేరతానని జరుగుతున్న ప్రచారం నిరాధారమని గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పటేల్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ తోసిపుచ్చారు. కాషాయ పార్టీ ఇలాంటి అవాస�
అహ్మదాబాద్: మే 29 న జలప్రవేశం చేసిన ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ సజాగ్ శనివారం గుజరాత్లోని పోర్బందర్ షిప్ ఫ్లీట్లో చేరింది. ఈ ఓడ బాహ్య సరఫరా లేకుండా సముద్రంలో ఒక నెల పాటు ఉండగలదు. ఇది బహుళార్ధసాధక నౌ
ఢిల్లీ ,జూన్ 8: దేశంలో వేరుశనగ ఎగుమతుల్లో గుజరాత్ అగ్రస్థానంలో ఉన్నది. రాజస్థాన్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బంగాల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఖర�
అహ్మదాబాద్ : గుజరాత్ లో కరోనా కేసులు భారీగా తగ్గడంతో కొవిడ్-19 నియంత్రణలను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం భారీగా సడలించింది. జూన్ 7 నుంచి 100 శాతం హాజరుతో అన్ని కార్యాలయాలను తెరిచేందుకు అనుమతించ�
అహ్మదాబాద్ : గఉ గుజరాత్లోని రాజ్కోట్కు చెందిన టీ దుకాణదారుడికి అహ్మదాబాద్లోని మేజిస్ట్రేట్ కోర్టు 18 నెలల జైలు శిక్ష విధించింది. తన కేసు సుదీర్ఘకాలం పెండింగ్లో ఉండటంతో నిరాశ చెందిన వ్యక్త�
అహ్మదాబాద్ : కరోనా కట్టడికి విధించిన కఠిన నియంత్రణల నుంచి గుజరాత్ ప్రభుత్వం భారీ సడలింపులు ప్రకటించింది. జూన్ 4 నుంచి రాష్ట్రంలోని 36 నగరాల్లో అన్ని దుకాణాలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గ
అహ్మదాబాద్ : కరోనా సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. పలు రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు దిగివస్తుండగా రికవరీ రేటు మెరుగవడం కొవిడ్-19 వ్యాప్తి అదుపులోకి వస్తోందనే సంకేతాలు పంపుతోంది. ఇక �