గుజరాత్లోని కచ్ వద్ద భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఎనిమిది మంది పాకిస్తానీయులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.150 కోట్ల విలువ చేసే 30 కేజీల హెరాయిన్ను స్వాధీనపర్చుకున్నారు.
ఆలయంలో దర్శనాల నిలిపివేత | గుజరాత్లోని ప్రముఖ శైవక్షేత్రమైన సోమ్నాథ్ స్వామి ఆలయంలో ఆదివారం నుంచి భక్తుల ప్రత్యక్ష దర్శనాలను నిరవధికంగా నిలిపివేస్తూ ఆలయ ట్రస్టు నిర్ణయం తీసుకుంది. భక్తులు కేవలం ఆన్�
రాత్రి కర్ఫ్యూ | కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి ప్రభుత్వాలు మరోసారి లాక్డౌన్, కర్ఫ్యూల బాటపడుతున్నాయి. తాజాగా గుజరాత్ ప్రభుత్వం రాష్ట్రంలోని 20 నగరాల్లో రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేస్తున్నట్ల
అహ్మదాబాద్: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా లక్షకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో గత ఏడాది కరోనా మహమ్మారి కాలుమోపినప్పటి నుంచి కూడా ఒకేరోజ
రాఫెల్ | మరో మూడు రాఫెల్ ఫైటర్ జెట్లు బుధవారం భారత్కు చేరుకోనున్నాయి. మూడు రాఫెల్ యుద్ధ విమానాలు తీసుకువచ్చేందుకు భారత వైమానిక బృందం ఇటీవల ఫ్రాన్స్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం కొనసాగుతున్నది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, గుజరాత్ సహా 12 రాష్ట్రాల్లో కొత్తగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున�
న్యూఢిల్లీ: మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు ఈ నెల 31న ఫ్రాన్స్ నుంచి భారత్ చేరనున్నాయి. బోర్డియక్స్లోని మెరిగ్నాక్ ఎయిర్ బేస్ నుంచి బుధవారం ఉదయం 7 గంటలకు మూడు రాఫెల్స్ టేకాఫ్ అవుతాయి. అదే రోజు సాయంత్రం 7 గ