Blast at IOC refinery | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్)కు చెందిన రిఫైనరీలో భారీ పేలుడు సంభవించింది. స్టోరేజీ ట్యాంక్ నుంచి దట్టంగా పొగలు వ్యాపించాయి. పలు కిలోమీటర్ల దూరం వరకు ఇవి కనిపించాయి.
వెండి కంచం ఓ ముచ్చట. బంగారు పువ్వున్న వెండి కంచం అయితే మరింత సంబురం. అయినవాళ్లు ఇచ్చిపుచ్చుకునే బహుమతి ఇది. పెండ్లి వేళ అల్లుడికి స్థితిమంతుడైన మామగారు చదివించే కానుక. అయితే, రుచిగల పదార్థం విస్తట్లో తిన్
గుజరాత్లోని అమ్రేలి జిల్లాలో ఓ రైతు కుటుంబం తమ కారుకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించింది. సాధువులు, ఆధ్యాత్మిక గురువులు సహా 1,500 మంది ప్రజల సమక్షంలో సంజయ్ పోలారా కుటుంబం పదర్షింగా గ్రామంలోని తమ పొలంలో గు�
Theft in Temple | పురాతన ఆలయంలో చోరీ జరిగింది. అమ్మవారికి చెందిన రూ.78 లక్షల విలువైన బంగారు నగలను ఒక వ్యక్తి దొంగిలించాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి నిందితుడ్ని �
కేసీఆర్ పదేండ్ల పాలనపై, తెలంగాణ సాధించిన విజయాలపై ఇంకా ప్రశంసల వర్షం కురుస్తూనే ఉన్నది. పదేండ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతమైన వృద్ధిని సాధించిందని వివిధ రంగాల నిపుణులు తరుచూ ప్రస్తావిస్తూనే ఉన్న
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో తమిళ్ తలైవాస్ దుమ్మురేపింది. బుధవారం గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో తలైవాస్ 44-25తో గుజరాత్ జెయింట్స్పై ఘన విజయం సాధించింది.
పెట్టుబడుల్లో తెలంగాణ ఎక్కడున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తాజాగా ఇండియన్ టెక్ అండ్ ఇన్ఫ్రా అనే సంస్థ దేశవ్యాప్తంగా పెట్టుబడుల్లో టాప్ 10లో ఉన్న రాష్ర్టాల పెట్టు�
Congress MLA claims threat to life | ఐపీఎస్ అధికారి నుంచి తనకు ప్రాణహాని ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపించారు. బాబా సిద్ధిఖీ మాదిరిగా తాను లేదా తన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా హత్యకు గురైతే ఆ ఐపీఎస్ అధికారిదే బాధ్యత అని పేర్కొన్�
పరిమితికి లోబడి అప్పులు తీసుకొంటూ ఆర్థిక క్రమశిక్షణను పాటించిన రాష్ర్టాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. అందుబాటులో ఉన్న అన్ని వనరులను పక్కాప్రణాళికతో వినియోగించుకొని అభివృద్ధికి బాటలు �
నకిలీ టోల్ ప్లాజా, నకిలీ బ్యాంకు, నకిలీ పోలీస్ స్టేషన్ తర్వాత తాజాగా గుజరాత్లో నకిలీ కోర్టు వెలుగుచూసింది. ఓ వ్యక్తి ఏకంగా నకిలీ ట్రిబ్యునల్నే ఏర్పాటు చేసి జడ్జిగా అవతారమెత్తి తీర్పులు కూడా ఇచ్చేశా
BJP membership to eye patients | హాస్పిటల్లోని కంటి రోగులను ఒక వ్యక్తి రాత్రి వేళ నిద్ర లేపాడు. మొబైల్ ఫోన్లో వారి వివరాలు నమోదు చేసి బీజేపీ సభ్యులుగా చేర్చుకున్నాడు. ఒక రోగి రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాల�
CPR to snake | సాధారణంగా మనం పామును చూస్తేనే భయంతో పరుగులు తీస్తాం. మళ్లీ ఆ వైపు కన్నెత్తి కూడా చూడం. అలాంటిది ఓ యువకుడు మాత్రం ఏకంగా పాముకే సీపీఆర్ చేసి ప్రాణం పోశాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పామును చేతి�
గుజరాత్లోని పల్లె మహిళలు.. పనికిరాదని పారబోసే చెత్తతోనే సంపదను సృష్టిస్తున్నారు. ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరిస్తూ.. సేంద్రియ ఎరువుగా మారుస్తున్నారు. దానిని విక్రయిస్తూ.. అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్న�