Plane Crash: గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో విమానం కూలింది. ఆ విమానంలో సుమారు 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఆ రాష్ట్ర పోలీసు కంట్రోల్ రూమ్ ద్రువీకరించింది. మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు గంటల మధ్య విమానం కూ�
Girls in jeans seeking alms | జీన్స్, టీ షర్టు ధరించిన అమ్మాయిలు రోడ్డుపై అడుక్కుంటున్నారు. స్థితిమంతులుగా కనిపించినప్పటికీ వారు భిక్షాటన చేయడం చూసి వాహనదారులు, స్థానికులు షాక్ అయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు గ
గత కొన్ని నెలలుగా టాప్గేర్లో దూసుకుపోయిన వాహన సంస్థలకు గత నెలలో గట్టి షాక్ తగిలింది. కార్ల తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతి సుజుకీ, హ్యుందాయ్ మోటర్ ఇండియకు చెందిన ప్యాసింజర్ వాహన అమ్మకాలు భారీగా ప
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ముందంజ వేయగా, గుజరాత్ టైటన్స్ తమ పోరాటాన్ని ముగించింది. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై 20 పరుగుల తేడాతో గుజరాత్పై ఉత్కంఠ విజయం సాధించింది.
PM Modi: భారత్ను ద్వేషించడమే పాకిస్థాన్ లక్ష్యమని, మన దేశానికి హాని చేయాలన్న ఉద్దేశంతో ఆ దేశం ఉందని ప్రధాని అన్నారు. మన సోదరీమణుల సింధూరాన్ని తొలగించాలని చూస్తే, ఉగ్రవాదుల అంతం దగ్గర పడి
Pakistani intruder | భారత (Indian) భూభాగంలోకి చొరబడేందుకు యత్నించిన పాకిస్థాన్ (Pakistan) వ్యక్తిని సరిహద్దు భద్రతా దళాలు (BSF) కాల్చిచంపాయి. శుక్రవారం (Friday) అర్ధరాత్రి (అంటే తెల్లవారితే శనివారం) గుజరాత్ (Gujarat) లోని బనస్కాంత్ జిల్లా�
Man Arrested For Spying Pak | సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్), భారత వైమానిక దళం (ఐఏఎఫ్)కు సంబంధించిన రహస్య సమాచారాన్ని ఒక వ్యక్తి పాకిస్థాన్కు చేరవేశాడు. దీంతో ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
Asiatic lions | గుజరాత్ (Gujarat)లో ఆసియా సింహాల (Asiatic lions) సంతతి భారీగా పెరిగింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి (Gujarat CM) భూపేంద్ర పటేల్ (Bhupendra Patel) బుధవారం ప్రకటించారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రూ.71 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై గుజరాత్ మంత్రి బచ్చూభాయ్ ఖబడ్ కుమారుడు బల్వంత్ ఖబడ్ని శనివారం పోలీసులు అరెస్టు చేశారు.
‘ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం దాడులు జరిపిన నేపథ్యంలో దాయాది దేశంతో సరిహద్దును పంచుకుంటున్న రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ రాష్ర్టాలు పూర�
Earthquake | గుజరాత్ (Gujarat)లో భూకంపం (Earthquake) సంభవించింది. బనస్కాంత జిల్లాలోని వావ్ సమీపంలో శనివారం తెల్లవారుజామున 3:35 గంటలకు భూమి ఒక్కసారిగా కంపించింది.