Dalit Man Trashed, Paraded Naked | పెళ్లైన మహిళతో దళిత వ్యక్తికి వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆమె కుటుంబం ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని కిడ్నాప్ చేశారు. అతడ్ని కొట్టి నగ్నంగా ఊరేగించారు. ఆ యువకుడి చేత బలవంతంగా లేఖ రాయించార�
Vadodara Accident | ఒక యువకుడు మద్యం మత్తులో కారు డ్రైవ్ చేశాడు. వేగంగా స్కూటీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఒక మహిళ మరణించింది. మరో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్స్ సోషల
Son Objects To Second Marriage | రెండో పెళ్లి చేసుకోవాలని ఒక వృద్ధుడు నిర్ణయించాడు. అతడి కుమారుడు అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆగ్రహించిన ఆ తండ్రి గన్తో కాల్పులు జరిపాడు. దీంతో కొడుకు మరణించాడు.
Medical students suspended | జూనియర్ మెడికల్ స్టూడెంట్స్ను సీనియర్లు కిడ్నాప్ చేశారు. వారిని తిట్టడంతోపాటు కొట్టారు. జూనియర్ల ఫిర్యాదుపై మెడికాల్ కాలేజీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. నలుగురు సీనియర్ మెడికల్ స్టూడె�
Congress Party | ఒకే రోజు తేడాతో సీఎం రేవంత్రెడ్డి.. మోదీతో తనకు మంచి సంబంధాలున్నాయని చెప్పడం, మరోవైపు కాంగ్రెస్లో బీజేపీ కోవర్టులున్నారని రాహుల్గాంధీ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.
SUV Plunges Into Canal | రీల్ కోసం చేసిన స్టంట్ బెడిసికొట్టింది. దీంతో ఒక వాహనం అదుపుతప్పింది. కాలువలోకి దూసుకెళ్లింది. అందులో ఉన్న ఇద్దరు యువకులు మరణించారు. మరో యువకుడు ఆ కాలువలో గల్లంతయ్యాడు. ఈ వీడియో క్లిప్ సోషల్
Womens Day | రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Womens Day). ఈ సందర్భంగా గుజరాత్ (Gujarat)లోని నవ్సారీ (Navsari) జిల్లాలో నిర్వహించబోయే ఉమెన్స్ డే వేడుకలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పాల్గొననున్నారు.
గుజరాత్ జామ్నగర్లో ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీకి చెందిన వన్యప్రాణుల రక్షణ, పునరావాసం, సంరక్షణ కేంద్రమైన ‘వనతార’ను ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించారు. అక్కడి పరిసరాలను సందర్శించారు.
Terrorist arrest | రామాలయంతోపాటు పలు మతపరమైన సంస్థలపై దాడికి ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ఈ కుట్రను గుజరాత్ పోలీసులు భగ్నం చేశారు. గుజరాత్కు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) పోలీసులు హర్యానాలోని ఫరీదాబాద్లోగ
PM Modi | నేడు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం (World Wildlife Day). ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) లయన్ సఫారీ (lion safari)కి వెళ్లారు.
పుట్టిన ఒకటి రెండు రోజుల్లోనే ఆగ, మగ తేడా లేకుండా పసి కందులను హైదరాబాద్కు తెచ్చి విక్రయిస్తున్న ముఠాను రాచకొండ మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్ముతున్న వారితో పాటు పిల్లలను కొనుగోలు చే�
Ranji Trophy: రంజీ ఫైనల్స్కు కేరళ ఎంట్రీ ఇచ్చి చరిత్ర సృష్టించింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్తో ఆ జట్టుకు ఈ బెనిఫిట్ జరిగింది. దీంట్లో హెల్మెట్ పాత్ర కీలకంగా మారింది. గుజరాత్ జట్టు చివరి బ్యాటర్ ఔటైన తీ
రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో కేరళ కొత్త చరిత్ర సృష్టించింది. 68 ఏండ్ల తమ రంజీ చరిత్రలో ఆ జట్టు తొలిసారి ఈ టోర్నీ ఫైనల్కు అర్హత సాధించింది. 1957లో మొదటిసారి రంజీ అరంగేట్రం చేసిన కేరళ.. 2018-19 సీజన్లో సెమీస్ చేరడమే ఇప్
Accident | గుజరాత్ (Gujarat) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. ఓ ట్రక్కును బలంగా ఢీ కొట్టింది (bus Collied With truck).