Ranji Trophy: రంజీ ట్రోఫీ ఫైనల్లోకి కేరళ ఎంట్రీ దాదాపు కన్ఫర్మ్ అయ్యింది. గుజరాత్తో జరిగిన తొలి సెమీస్లో కేరళకు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆధిక్యం లభించింది. దీంతో ఆ జట్టు ఫైనల్లోకి ప్రవేశించే మార్గం ఈ
School Principal Slaps Teacher | పాఠాలు సరిగా చెప్పడం లేదంటూ ఒక ఉపాధ్యాయుడిపై స్కూల్ ప్రిన్సిపాల్ దాడి చేశాడు. 25 సెకన్లలో 18 చెంపదెబ్బలు కొట్టాడు. అక్కడున్న మిగతా టీచర్లు ఇది చూసి షాక్ అయ్యారు.
Bomb threat | గుజరాత్ రాష్ట్రం (Gujarat state) అహ్మదాబాద్ (Ahmedabad) లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Patel) అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport) ను బాంబులతో పేల్చివేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు.
అగ్రరాజ్యం అమెరికాలో అక్రమంగా ఉంటున్న 104 మంది భారతీయులతో మొదటి సైనిక విమానం బుధవారం మధ్యాహ్నం అమృత్సర్కు చేరుకుంది. వీరిలో 19 మంది మహిళలు, 13 మంది మైనర్లు ఉన్నారు.
ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలుపై గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేసింది. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి రంజన దేశాయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీ ఏర్పాటుచేస్తున్నట్టు సీఎం భూపేంద్ర �
ప్రధాని మోదీ స్వరాష్ట్రం, బీజేపీ పాలిత గుజరాత్లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఒక గిరిజన మహిళను సాక్షాత్తూ ఆమె మామ, మరిది మరికొందరు కలిసి దౌర్జన్యం చేసి కొట్టి, అర్ధనగ్నంగా చేసి, చేతులు కట్టేసి వీధులలో ఊరేగ
HMPV | నాలుగేళ్ల బాలుడికి హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) సోకింది. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. గుజరాత్లో ఈ కేసుల సంఖ్య 8కి చేరినట్ల�
Sons Kills Mother’s Lover | తల్లి ప్రియుడ్ని ఆమె ఇద్దరు కుమారులు దారుణంగా హత్య చేశారు. తల్లితో అతడి సంబంధంపై ఆగ్రహించిన అన్నాదమ్ములు ఆ వ్యక్తిని కత్తితో పొడిచి పేగులు బయటకు లాగి చంపారు. ఇది చూసి అక్కడున్న వారు షాక్ అయ్�
Boy Kills Lover’s Child | ప్రియురాలికి చెందిన నెలల కుమారుడ్ని ఒక బాలుడు హత్య చేశాడు. బెడ్ పైనుంచి పడటంతో తలకు గాయమై చనిపోయినట్లు నమ్మించాడు. ఆ మరునాడు అతడు పారిపోవడంతో అనుమానించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Kite festival | సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఇళ్ల ముంగిట పెద్దపెద్ద ముగ్గులు, గంగెడ్ల కోలాహలం, కోడి పందాలు, ఎడ్ల పందాలు మాత్రమే కాదు. పతంగులు కూడా ప్రత్యేకం. సంక్రాంతి పండుగకు ముందు, వెనుక కలిపి దాదాపు నెల రోజులపాటు ప�
HMPV | గుజరాత్లో మరో చిన్నారికి హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ (హెచ్ఎంపీవీ) సోకింది. వైద్య పరీక్షలో పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ రాష్ట్రంలో హెచ్ఎంపీవీ (HMPV) వైరస్ కేసుల సంఖ్య నాలుగుకు పెరిగింది.
విశ్వ మహమ్మారిగా మారిన కరోనా సృష్టించిన బీభత్సం ఇంతా అంతా కాదు. 70 కోట్ల పైచిలుకు మంది వైరస్ బారిన పడితే అందులో ఏడు లక్షల మంది కన్నా ఎక్కువే ప్రాణాలు విడిచారు. సకల వ్యవస్థలు స్తంభించిపోయాయి.