Womens Day | రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Womens Day). ఈ సందర్భంగా గుజరాత్ (Gujarat)లోని నవ్సారీ (Navsari) జిల్లాలో నిర్వహించబోయే ఉమెన్స్ డే వేడుకలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పాల్గొననున్నారు.
గుజరాత్ జామ్నగర్లో ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీకి చెందిన వన్యప్రాణుల రక్షణ, పునరావాసం, సంరక్షణ కేంద్రమైన ‘వనతార’ను ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించారు. అక్కడి పరిసరాలను సందర్శించారు.
Terrorist arrest | రామాలయంతోపాటు పలు మతపరమైన సంస్థలపై దాడికి ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ఈ కుట్రను గుజరాత్ పోలీసులు భగ్నం చేశారు. గుజరాత్కు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) పోలీసులు హర్యానాలోని ఫరీదాబాద్లోగ
PM Modi | నేడు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం (World Wildlife Day). ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) లయన్ సఫారీ (lion safari)కి వెళ్లారు.
పుట్టిన ఒకటి రెండు రోజుల్లోనే ఆగ, మగ తేడా లేకుండా పసి కందులను హైదరాబాద్కు తెచ్చి విక్రయిస్తున్న ముఠాను రాచకొండ మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్ముతున్న వారితో పాటు పిల్లలను కొనుగోలు చే�
Ranji Trophy: రంజీ ఫైనల్స్కు కేరళ ఎంట్రీ ఇచ్చి చరిత్ర సృష్టించింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్తో ఆ జట్టుకు ఈ బెనిఫిట్ జరిగింది. దీంట్లో హెల్మెట్ పాత్ర కీలకంగా మారింది. గుజరాత్ జట్టు చివరి బ్యాటర్ ఔటైన తీ
రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో కేరళ కొత్త చరిత్ర సృష్టించింది. 68 ఏండ్ల తమ రంజీ చరిత్రలో ఆ జట్టు తొలిసారి ఈ టోర్నీ ఫైనల్కు అర్హత సాధించింది. 1957లో మొదటిసారి రంజీ అరంగేట్రం చేసిన కేరళ.. 2018-19 సీజన్లో సెమీస్ చేరడమే ఇప్
Accident | గుజరాత్ (Gujarat) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. ఓ ట్రక్కును బలంగా ఢీ కొట్టింది (bus Collied With truck).
Ranji Trophy: రంజీ ట్రోఫీ ఫైనల్లోకి కేరళ ఎంట్రీ దాదాపు కన్ఫర్మ్ అయ్యింది. గుజరాత్తో జరిగిన తొలి సెమీస్లో కేరళకు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆధిక్యం లభించింది. దీంతో ఆ జట్టు ఫైనల్లోకి ప్రవేశించే మార్గం ఈ
School Principal Slaps Teacher | పాఠాలు సరిగా చెప్పడం లేదంటూ ఒక ఉపాధ్యాయుడిపై స్కూల్ ప్రిన్సిపాల్ దాడి చేశాడు. 25 సెకన్లలో 18 చెంపదెబ్బలు కొట్టాడు. అక్కడున్న మిగతా టీచర్లు ఇది చూసి షాక్ అయ్యారు.
Bomb threat | గుజరాత్ రాష్ట్రం (Gujarat state) అహ్మదాబాద్ (Ahmedabad) లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Patel) అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport) ను బాంబులతో పేల్చివేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు.
అగ్రరాజ్యం అమెరికాలో అక్రమంగా ఉంటున్న 104 మంది భారతీయులతో మొదటి సైనిక విమానం బుధవారం మధ్యాహ్నం అమృత్సర్కు చేరుకుంది. వీరిలో 19 మంది మహిళలు, 13 మంది మైనర్లు ఉన్నారు.
ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలుపై గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేసింది. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి రంజన దేశాయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీ ఏర్పాటుచేస్తున్నట్టు సీఎం భూపేంద్ర �
ప్రధాని మోదీ స్వరాష్ట్రం, బీజేపీ పాలిత గుజరాత్లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఒక గిరిజన మహిళను సాక్షాత్తూ ఆమె మామ, మరిది మరికొందరు కలిసి దౌర్జన్యం చేసి కొట్టి, అర్ధనగ్నంగా చేసి, చేతులు కట్టేసి వీధులలో ఊరేగ