Harish Rao | ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీకి గుండు సున్న వచ్చిన పార్టీ ఎక్కడైనా ఉందా అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.
పత్తికి కేంద్ర ప్రభుత్వం దేశమంతా ఒకే విధంగా మద్దతు ధర చెల్లించడం లేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. వన్ నేషన్.. వన్ ట్యాక్స్, ఒకే దేశం.. ఒకే ఎలక్షన్, ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డ్, వ�
పదిహేనేండ్ల వయసుకు ఎవరైనా ఏం చేస్తారు? బడిలో పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. మహా అయితే ఆట కోసమో, పాట కోసమో ప్రత్యేక తరగతులకు వెళతారు. కానీ, గుజరాత్ రాష్ట్రం వడోదరకు చెందిన నిశిత రాజ్పుత్ మాత్రం అంతకుమించ
పత్తి రైతుల జీవితాలతో కాంగ్రెస్ సర్కారు చెలగాటం ఆడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న పెట్టుబడి సాయం అందించేలేదు, నేడు కష్టపడి పండించిన పంటను పంటను కొన
దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ ఎలైట్ 2024-25 సీజన్ను హైదరాబాద్ ఓటమితో ఆరంభించింది. స్థానిక జింఖానా గ్రౌండ్స్ వేదికగా గుజరాత్తో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 126 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యా�
గుజరాత్లో మళ్లీ పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఆదివారం రాష్ట్రంలోని అంకలేశ్వర్ పట్టణంలో రూ.5 వేల కోట్ల విలువైన కొకైన్ను పోలీసులు సీజ్ చేశారు.
Labourers Killed | ఫ్యాక్టరీ నిర్మాణ స్థలంలో గోడ, మట్టి దిబ్బలు కూలాయి. ఈ సంఘటనలో ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది కార్మికులు మరణించారు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. జేసీబీలతో సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను బయటకు తీ
దేశవాళీ సీజన్లో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం నుంచి రంజీ ట్రోఫీకి తెరలేవనుంది. మొత్తం 32 జట్లు ఎనిమిదేసి జట్లతోనాలుగు గ్రూపులుగా విడిపోయి తలపడనున్నాయి. జాతీయ జట్టులో తిరిగి చోటు కోసం ఆశిస్తున్�
గుజరాత్లోని కచ్ తీర ప్రాంతంలో రూ.120 కోట్ల విలువైన కొకైన్ పట్టుబడింది. గాంధీధామ్కు సమీపంలోని క్రీక్ అనే చోట 12 కిలోల కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు సోమవారం వెల్లడించారు.
Gujarat | గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సబర్కాంతా జిల్లాలోని హిమ్మత్ నగర్ వద్ద కారు - లారీ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు
పాఠాలు చెప్పి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ఓ ప్రిన్సిపల్ దారుణానికి పాల్పడ్డాడు. లైంగిక దాడికి ప్రయత్నించిన తనను అడ్డుకుందనే కోపంతో ఆరేండ్ల బాలికను హతమార్చాడు. గుజరాత్లోని దహోడ్ జిల్లా సింగ్వ
train derailment attempt | రైళ్లను పట్టాలు తప్పించి ప్రమాదానికి గురి చేసే ప్రయత్నాలు ఇటీవల తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ తరహా దుండగుల దుశ్చర్య బయటపడింది. రైలు పట్టాలను కలిపి ఉంచే ఫిష్ ప్లేట్ను గుర్తు తెలియని �
Vande Bharat | నమో భారత్ ర్యాపిడ్ రైల్ సహా పలు వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్ అహ్మదాబాద్లో పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా నాగ్పూర్-సికింద్రాబా�