గుజరాత్లోని కచ్ తీర ప్రాంతంలో రూ.120 కోట్ల విలువైన కొకైన్ పట్టుబడింది. గాంధీధామ్కు సమీపంలోని క్రీక్ అనే చోట 12 కిలోల కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు సోమవారం వెల్లడించారు.
Gujarat | గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సబర్కాంతా జిల్లాలోని హిమ్మత్ నగర్ వద్ద కారు - లారీ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు
పాఠాలు చెప్పి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ఓ ప్రిన్సిపల్ దారుణానికి పాల్పడ్డాడు. లైంగిక దాడికి ప్రయత్నించిన తనను అడ్డుకుందనే కోపంతో ఆరేండ్ల బాలికను హతమార్చాడు. గుజరాత్లోని దహోడ్ జిల్లా సింగ్వ
train derailment attempt | రైళ్లను పట్టాలు తప్పించి ప్రమాదానికి గురి చేసే ప్రయత్నాలు ఇటీవల తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ తరహా దుండగుల దుశ్చర్య బయటపడింది. రైలు పట్టాలను కలిపి ఉంచే ఫిష్ ప్లేట్ను గుర్తు తెలియని �
Vande Bharat | నమో భారత్ ర్యాపిడ్ రైల్ సహా పలు వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్ అహ్మదాబాద్లో పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా నాగ్పూర్-సికింద్రాబా�
ఇది గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్మించిన హత్కేశ్వర్ ఫ్లైఓవర్. ఆ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం రూ.44 కోట్లు వెచ్చించి దీనిని నిర్మించింది. 2017లో అట్టహాసంగా ప్రారంభించింది. వందేండ్ల వరకు ఫ్లైఓవర్ చెక్కు చెద�
అంతుబట్టని ఓ వ్యాధి గుజరాత్లో కలకలం రేపుతున్నది. ముఖ్యంగా కచ్ జిల్లాలో లఖ్పత్, అబ్దాసా తాలూకాల్లో పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది. గత కొద్ది రోజులుగా జ్వరం, నిమోనియా లక్షణాలతో బాధపడుతున్న వాళ్లలో 15 మ�
Fire accident | ఎలక్ట్రానిక్ పరికరాలు తయారయ్యే ఓ కంపెనీ (Electronics company) లో భారీ అగ్ని ప్రమాదం (Fire accident) సంభవించింది. కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు వ్యాపించాయి. దాంతో ఆ కంపెనీ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు తీవ
గుజరాత్లోని గాంధీనగర్ బీఎస్ఎఫ్ క్యాంపు క్వార్టర్లో శనివారం రాత్రి పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ సుభాష్నగర్కు చెందిన కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నది.
12 Die After Heavy Fever | నలుగురు పిల్లలతో సహా 12 మంది తీవ్ర జ్వరం వల్ల మరణించారు. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది కలుగుతున్నదని రోగులు వాపోయారు. అయితే రోగం ఏమిటన్నది డాక్టర్లు సైతం గుర్తించలేకపోతున్నట్లు ఆ గ్రామస్తులు ఆ
KTR | కర్నాటకకు వెళ్తున్న కేన్స్ కంపెనీని ఒప్పించి తెలంగాణకు వచ్చేలా చేస్తే.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కాపాడుకోలేకపోయిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఊహించిందే అయింది. గుజరాత్లో కేన్స్ సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమకు సోమవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మన రాష్ట్రంలో ఏర్పాటు కావాల్సిన ఈ పరిశ్రమ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ