అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ జాతరకు రంగం సిద్ధమైంది. పదిహేనేండ్లుగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్న ఐపీఎల్-16వ సీజన్ వచ్చే నెల ఆఖరి నుంచి ప్రారంభం కానుంది.
క్రికెట్ అభిమానులకు వేసవిలో వినోదం పంచే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 31న
ఐపీఎల్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో గుజరాత్ టైటన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. హ
భారత మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ గుజరాత్ టైటాన్స్ ఫ్రాంఛైజీ మెంటార్, అడ్వైజర్గా సేవలు అందించనుంది. తనను మెంటార్గా నియమించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది. డబ్ల్యూపీఎల్ ప్రీమియర్ లీగ్ మ�