గుజరాత్ పదో విజయం 7 వికెట్లతో చెన్నై చిత్తు పదునైన బౌలింగ్కు.. బాధ్యతాయుత బ్యాటింగ్ తోడవడంతో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్-15వ సీజన్లో పదో విజయం నమోదు చేసుకుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకు�
ముంబై: మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. గాయం కారణంగా అతడు మిగితా మ్యాచ్లకు అందుబాటులో ఉండటం లేదని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తెలిపింది. గుజరాత్ టైటా
గుజరాత్పై అద్భుత విజయం సమిష్టి ప్రదర్శనతో విజృంభణ రాణించిన ఇషాన్, డేవిడ్, రోహిత్ ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. లీగ్లో ఇప్పటికే ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయిన ముంబై..టేబుల్ టాపర్ గుజరాత్టైటాన్
ముంబై: పంజాబ్ కింగ్స్ హిట్టర్ లియామ్ లివింగ్స్టోన్ భారీ సిక్సర్తో కేక పుట్టించాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 117 మీటర్ల దూరం సిక్సర్ను కొట్టాడు. ఈ యేటి ఐపీఎల్ సీజన్లోనే ఇది అతిపెద్ద
ఈ సీజన్లో ఎదురులేకుండా సాగుతున్న గుజరాత్ టైటాన్స్ మరో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం తొలి పోరులో గుజరాత్ 6 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించింది.
గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి ఉమ్రాన్ మాలిక్, అభిషేక్ శ్రమ వృథా తెవాటియా, రషీద్ఖాన్ వీరవిహారం ఐపీఎల్లో మరో మ్యాచ్ అభిమానులకు పసందైన విందు అందించింది. ఆట అంటే ఇది అన్నట్టుగా ఆఖరి వరకు హోరాహోరీగా �
గంటకు 150 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బంతులు విసురుతున్న యంగ్స్టర్ ఒక వైపు.. సీజన్లోనే అత్యంత వేగవంతమైన (153.9 కి.మీ) బాల్ వేసి అబ్బుర పరిచిన పేసర్ మరోవైపు! ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఆరింట నెగ్గి పాయింట్ల పట్టిక ట�
ఐపీఎల్ 2022లో భాగంగా గురువారం గుజరాత్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 37 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో గుజరాత్ టైటన్స్ జట్టు పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్కి చేరుకుంది
గుజరాత్ దూకుడుకు.. హైదరాబాద్ బ్రేక్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం మెరిసిన విలియమ్సన్, అభిషేక్ కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ జోరుకు హైదరాబాద్ బ్రేకులు వేసింది. ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ నెగ్గి అజేయంగ
ఛెక్కేపే ఛెక్కా ఆఖరి రెండు బంతుల్లో తెవాటియా సిక్సర్లు శుభ్మన్ గిల్ సెంచరీ మిస్.. పంజాబ్పై గుజరాత్ గెలుపు నరాలు తెగే ఉత్కంఠ పోరులో గుజరాత్ ఘన విజయం సాధించింది. కళాత్మక ఇన్నింగ్స్తో గిల్ వేసిన ప�
IPL Betting | మహారాష్ట్రలోని పుణెలో ఐపీఎల్ బెట్టింగ్ (IPL Betting) ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలోని ముగ్గురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి రూ.27 లక్షలు, ఎనిమిది ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.