Mahabubabad | గుడుంబా మహమ్మరికి బలైపోతున్న వారు చాలా మందినే ఉన్నారు. అయినా కూడా గుడుంబా తయారు చేసే వారిలో, దాన్ని తాగే వారిలో ఎలాంటి మార్పు రావడం లేదు.
Gudumba | మహారాష్ట్రలోని కేడ్గవా నుంచి హుస్నాబాద్కు గుడుంబా తయారీ కోసం తీసుకువస్తున్న బెల్లం, పట్టిక లారీని ఎక్సైజ్పోలీసులు పట్టుకున్నారు. ఈ లారీలో ఎనిమిది వేల కిలోల బెల్లం, 200 కిలోల పట్టికను గుడుంబా తయారీక�
VEENAVANKA | వీణవంక, ఏప్రిల్ 3 : కరీంనగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మల్లారెడ్డిపల్లిలోని గుడుంబా స్థావరంపై దాడి చేసి నాటుసారా, బెల్లంపానకాన్ని స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ స�
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో గుడుంబా దందా మళ్లీ మొదలైంది. ఇష్టారాజ్యంగా గుడుంబా తయారీ, రవాణా, అమ్మకాలు జరుగుతున్నాయి. పీడీ కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Asifabad | చింతలమానేపల్లి మండల కేంద్రంతో పాటు లంబడిహెట్టి, రణవెల్లి, దిందా, గూడెం గ్రామాల్లో మంగళవారం గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించినట్లు ఎక్సైజ్ సిఐ రవి తెలిపారు.
రాష్ర్టాన్ని గుడుంబారహితంగా తీర్చిదిద్దేందుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిం ది. గుడుంబా తయారీపై ఉక్కుపాదం మోపింది. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో నాటుసారా మళ్లీ తయారు చేస్తున్నట్టు
సూర్యాపేట జిల్లాలో సారా మహ్మమారి మళ్లీ కోరలు చాస్తున్నది. అమాయకుల ప్రాణాలను బలితీసుకుని, అనేక కుటుంబాలను రోడ్డున పడేసిన సారాపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గుడుంబా తయారీ ఒక కుటీర పరిశ్రమగా ఉండేది. గుట్టలు, అటవీ ప్రాంతాలు, వ్యవసాయ బావులు, ఇతర రహస్య ప్రాంతాల్లో గుట్టుగా గుడుంబా తయారు చేసి వి�
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో గుడుంబా గుప్పుమంటున్నది. స్థానిక పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలోనే యథేచ్ఛగా గుడుంబా అమ్మకాలు జరుగుతున్నాయి. ఇదంతా తెలిసినా పోలీసులు చూసీ చూడనట్లుగా వదిలేయ
Minister Srinivas Goud | ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో గుడుంబాను 100 శాతం నిర్మూలించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.
ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ అన్నమనేని అప్పారావు అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశం వాడీవేడిగా జరిగింది. ఈ సందర్భంగా మండలంలో విచ్చలవిడిగా గుడుంబా అమ్మకాలు జరుగుతున్నాయని, కఠిన చర్యలు తీస�
పెద్దేముల్ : నాటు సారా తాయారు చేస్తున్న పన్నెండు మందిని తాసిల్దార్ ముందు బైండోవర్ చేసిన సంఘటన మండల పరిధిలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ ప్రభుత్వం గంజాయి, గుడుంబా(నాటు సారా) నిర�