మంత్రి శ్రీనివాస్ గౌడ్ | తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి హైదరాబాద్లోని మంత్రి క్యాంప్ కార్యాలయం�
సారా బట్టీలు | నాటుసారాపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. శుక్రవారం కేటీ దొడ్డి మండలం ఇర్కిచేడ్, ఇర్కిచేడ్ తండా, పూజారి తండాలలో పోలీస్, ఆబ్కారీ పోలీసులు గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు.
చింతలమానేపల్లి : మండలంలోని లంబడిహెట్టి గ్రామంలో పోలీసులు గురువారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర ఆధ్వర్యంలో ఇంటింటా సోదాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక�
యాచారం : మండలంలోని వివిధ గ్రామాల్లో గుడుంబా తయారీదారులు, విక్రయదారులతో పాటు బెల్టుషాపులు నిర్వహిస్తున్న 20మందిని ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం తాసిల్దార్ నాగయ్య ఎదుట బైండోవర్ చేశారు. మండలంలోని పలు తండా�