బిల్లుకు ఆమోదం తెలిపిన అసెంబ్లీ తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లుకు ఆమోదం హైదరాబాద్, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని సందర్శించే పర్యాటకుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. వీరిని మోసంచేసే
న్యూఢిల్లీ, అక్టోబర్ 1: వరుసగా మూడో నెల జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్ల రూపాయలను దాటి 5 నెలల గరిష్ఠాన్ని తాకాయి. సెప్టెంబర్లో రూ.1.17 లక్షల కోట్ల మేర వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏప్రిల్�
మంత్రుల బృందాలను ఏర్పాటు చేసిన కేంద్ర ఆర్థిక శాఖ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: జీఎస్టీ రేట్లను, ఈ పన్ను మినహాయింపు పొందుతున్న ఐటెమ్స్ జాబితాను సమీక్షించేందుకు వివిధ రాష్ర్టాల ఆర్థిక మంత్రులతో కూడిన రెండు �
కేంద్రం పరిహారం ఇస్తే రాష్ర్టాలెందుకు ఒప్పుకోవు? కోల్కతా: చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు రాష్ర్టాలు సుముఖంగా లేనందువల్లే వాటి ధరలు పెరుగుతున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్ద�
5 శాతం పన్ను విధింపు జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం లక్నో, సెప్టెంబర్ 17: జొమాటో, స్విగ్గీ తదితర ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్కు జీఎస్టీ కౌన్సిల్ గట్టి షాక్ ఇచ్చింది. ఇవి ఇక నుంచి 5 శాతం జీఎస్టీని ప్రభుత్వానిక�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: జొమాటో, స్విగ్గీ లాంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలను రెస్టారెంట్ల పరిధిలోకి తీసుకువచ్చి వాటిపై జీఎస్టీ విధించాలని కేంద్రప్రభుత్వం భావిస్తున్నది. దీనిపై శుక్రవారం జరిగే జీ�
17న కౌన్సిల్ సమావేశంలో నిర్ణయానికి అవకాశం న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: పెట్రోల్, డీజిల్పై దేశమంతటా ఒకే పన్ను విధించేలా జీఎస్టీ పరిధిలో చేర్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రెండు ప్రధాన �
అత్యధిక రంగాల్లో దూసుకుపోతున్న రాష్ట్రం ఏడేండ్లలో 8 రెట్లు పెరిగిన వ్యవసాయం కరోనా దెబ్బకొట్టినా తగ్గలేదు:‘అర్థ్నీతి’ నివేదిక ఆగస్టులో 10 వేల కోట్లు దాటిన ఆదాయం జీఎస్టీ వసూళ్లలో 26 శాతం వృద్ధి హైదరాబాద్,
అహ్మదాబాద్ : నార్త్, సౌత్ తేడా లేకుండా భారతీయులు అమితంగా ఇష్టపడే పరాట ఇక సామాన్యుడికి దూరం కానుంది. పరాటను రోటి, చపాతిలపై విధించే 5 శాతం జీఎస్టీ ట్యాక్స్ శ్లాబ్ నుంచి గరిష్ట 18 శాతం శ్లాబ్లోకి మా�
ఆగస్టు నెలలో రూ.1.12 లక్షల కోట్లు l 30 శాతం వృద్ధి న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయనడానికి నిదర్శనంగా జీఎస్టీ వసూళ్లు వరుసగా రెండో నెలలో రూ.1 లక్ష కోట్లను మించాయి. ఆగస్టు నెలలో �
పీఎఫ్, జీఎస్టీ, ఎల్పీజీ, ఇన్సూరెన్స్ తదితర రంగాల్లో మార్పులు న్యూఢిల్లీ, ఆగస్టు 31: బ్యాంకింగ్, ఫైనాన్స్ వంటి కీలక రంగాలకు సంబంధించిన సేవల్లో బుధవారం (సెప్టెంబర్ 1) నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్�
రూ.40 వేల కోట్ల జీఎస్టీ వసూళ్లు: నితిన్ గడ్కరీ న్యూఢిల్లీ, ఆగస్టు 18: ఇటీవల ప్రకటితమైన జాతీయ వాహన తక్కు విధానంతో ఆర్థికాభివృద్ధి వేగవంతమవుతుందని, ఉపాధి కల్పన పెరుగుతుందని కేంద్ర రవాణా, రహదారుల శాఖా మంత్రి న�
ముంబై, ఆగస్టు 16: ఛారిటబుల్ సంస్థలు… మొబైల్ ట్యాంకర్లు లేదా టిన్స్ ద్వారా సరఫరాచేసే తాగునీటిపై 18 శాతం జీఎస్టీ ఉంటుందని అథారిటీ ఆఫ్ అడ్వాన్స్డ్ రూలింగ్ (ఏఏఆర్) ఆంధ్రప్రదేశ్ బెంచ్ రూలింగ్నిచ్చిం