చిన్న లింక్తో బయటపడిన పీయూష్ జైన్ ఘరానా మోసం న్యూఢిల్లీ: పీయూష్ జైన్.. ఉత్తరప్రదేశ్కు చెందిన ఈ పర్ఫ్యూమ్ వ్యాపారి పేరు కొన్ని రోజులుగా వార్తల్లో నలుగుతున్నది. ఇందుకు కారణం.. పన్ను ఎగవేత ఆరోపణలపై అధ
వస్త్ర ఎగుమతులను 10 రెట్లు ఎలా పెంచుతారు? కేంద్ర మంత్రి పీయూష్గోయల్ను ప్రశ్నిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ)/చిక్కడపల్లి: వస్త్ర పరిశ్రమపై జీఎస్టీని 7% పెంచడం వల్ల 95 వ�
Gst | వస్త్ర ఉత్పత్తులపై 5 శాతంగా ఉన్న జీఎస్టీనీ కేంద్ర ప్రభుత్వం 12 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై చేనేత కార్మికుల నుంచి దేవ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
కేంద్ర జౌళిశాఖ కార్యదర్శి యూపీ సింగ్ వింత సమాధానం అవాక్కయిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): చేనేత వస్ర్తాలపై జీఎస్టీ పెంపుదల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వినతిప�
చేనేతల నోట్లో మట్టి కొడుతున్న కేంద్రం జనవరి నుంచి 12 శాతానికి జీఎస్టీ పెంపును వ్యతిరేకించిన తెలంగాణ బోర్డుల రద్దుతో అనాథను చేస్తున్న కేంద్రం హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): అన్ని రకాల వస్తువులు, �
జనవరి ఒకటి నుంచి 12 శాతం పన్ను అమలైతే ప్రమాదపు అంచుల్లోకి పరిశ్రమ పన్ను రద్దు నిర్ణయాన్ని అమలుచేయాలి దేశచరిత్రలో చేనేతపై ఎన్నడూ పన్ను లేదు పరిశ్రమలో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలే కేంద్రమంత్రి గోయల్కు మంత్ర�
జీఎస్టీని తగ్గించే యోచనేదీ లేదు: కేంద్రం న్యూఢిల్లీ, డిసెంబర్ 6: ఆరోగ్య బీమా ప్రీమియంపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తగ్గింపునకు సంబంధించి జీఎస్టీ కౌన్సిల్ పరిశీలనలో ఎటువంటి సిఫార్సు లేదని కేంద్ర ఆర్థిక �
న్యూఢిల్లీ, డిసెంబర్ 1: జీఎస్టీ వసూళ్ళు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. నవంబర్లోనూ రూ.1.31 లక్షల కోట్ల మేర వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో వసూలైన దాంతో పోలిస్తే
న్యూఢిల్లీ: ఆన్లైన్లో ఆటోను బుకింగ్ చేసుకుంటున్నారా..అయితే మీ జేబుకు మరింత చిల్లులు పడబోతున్నది. వచ్చే జనవరి 1 నుంచి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ కింద ఆటో బుకింగ్ చేసుకున్న వారిపై 5 శాతం జీఎస్టీ విధిస్తుండట