న్యూఢిల్లీ: ఆన్లైన్లో ఆటోను బుకింగ్ చేసుకుంటున్నారా..అయితే మీ జేబుకు మరింత చిల్లులు పడబోతున్నది. వచ్చే జనవరి 1 నుంచి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ కింద ఆటో బుకింగ్ చేసుకున్న వారిపై 5 శాతం జీఎస్టీ విధిస్తుండట
ఐటీ చట్టాలను మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం రాబోయే బడ్జెట్లో ప్రతిపాదనలు న్యూఢిల్లీ, నవంబర్ 19: క్రిప్టోకరెన్సీలను పన్ను పరిధిలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ డిజిటల్ కరెన్సీల లాభ�
న్యూఢిల్లీ, నవంబర్ 1: జీఎస్టీ వసూళ్ళు మళ్ళీ ట్రాక్లోకి వచ్చాయి. కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవడంతో గత నెలకుగాను రూ.1.30 లక్షల కోట్ల మేర వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూలైనట్లు కేంద్ర ఆర్థిక �
దేశాన్ని సాకుతున్న పెద్ద రాష్ర్టాల్లో ఒకటి ఆర్థిక శక్తులుగా మధ్య, దక్షిణ భారత రీజియన్లు జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో అనేక రాష్ర్టాల కన్నా మిన్న జాతీయ పత్రిక విశ్లేషణలో ఆసక్తికర విషయాలు వెల్లడి హైదరాబాద్, అ
Huzurabad | నూలు, చేనేత వస్త్రాలపై జీఎస్టీ వేస్తున్న కేంద్ర ప్రభుత్వం నేత కార్మికుల నడ్డి విరుస్తున్నదని టీఆర్ఎస్ నేత ఎల్ రమణ అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అన్ని వ�
ఇదీ కేంద్ర ప్రభుత్వ నగదీకరణ విధానం 25 శాతం నిధులు తగ్గించిన మోదీ సర్కారు రూ.1800 కోట్ల నుంచి 1300 కోట్లకు కుదింపు పెట్రోలు ధరలను కూడా జీఎస్టీలో చేరుస్తారట రాష్ర్టాల హక్కుల్ని హరిస్తున్న హస్తిన పాలకులు ఇందులో బ�
జీఎస్టీ పరిహారాన్ని విడుదల చేసిన కేంద్రం న్యూఢిల్లీ, అక్టోబర్ 7: జీఎస్టీ పరిహారం కింద బ్యాక్ టు బ్యాక్ రుణ సదుపాయంగా తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం గురువారం రూ.1,149.46 కోట్లు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ర�
బిల్లుకు ఆమోదం తెలిపిన అసెంబ్లీ తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లుకు ఆమోదం హైదరాబాద్, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని సందర్శించే పర్యాటకుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. వీరిని మోసంచేసే
న్యూఢిల్లీ, అక్టోబర్ 1: వరుసగా మూడో నెల జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్ల రూపాయలను దాటి 5 నెలల గరిష్ఠాన్ని తాకాయి. సెప్టెంబర్లో రూ.1.17 లక్షల కోట్ల మేర వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏప్రిల్�
మంత్రుల బృందాలను ఏర్పాటు చేసిన కేంద్ర ఆర్థిక శాఖ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: జీఎస్టీ రేట్లను, ఈ పన్ను మినహాయింపు పొందుతున్న ఐటెమ్స్ జాబితాను సమీక్షించేందుకు వివిధ రాష్ర్టాల ఆర్థిక మంత్రులతో కూడిన రెండు �
కేంద్రం పరిహారం ఇస్తే రాష్ర్టాలెందుకు ఒప్పుకోవు? కోల్కతా: చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు రాష్ర్టాలు సుముఖంగా లేనందువల్లే వాటి ధరలు పెరుగుతున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్ద�