న్యూఢిల్లీ, జూలై 13: గత ఆర్థిక సంవత్సరం రూ.35వేల కోట్లకుపైగా జీఎస్టీ మోసాలను అధికారులు గుర్తించారు. సీజీఎస్టీ జోన్లు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ ఈ మేరకు దాదాపు 8వేల కేసుల్ని నమోదు చేయగా, 426
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 7(నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వేకు టాప్ జీఎస్టీ పేయర్ అవార్డు లభించింది. గత ఆర్థిక సంవత్సరానికి (2020-21) గాను సర్వీస్ ప్రొవైడర్ కేటగిరిలో ఈ ఘనత దక్కింది. జీఎస్టీ నాల్గో వార్�
జూన్లో 10 నెలల కనిష్ఠాన్ని తాకుతూ రూ.92,849 కోట్లుగా నమోదు న్యూఢిల్లీ, జూలై 6: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు గత నెలలో తగ్గుముఖం పట్టాయి. లక్ష కోట్ల రూపాయల దిగువకే పరిమితమయ్యాయి. గడిచిన ఎనిమిది నెలల్లో ఇదే తొ
న్యూఢిల్లీ: ఇండియాలో సుమారు మూడు దశాబ్దాల తర్వాత తీసుకొచ్చిన అతిపెద్ద ఆర్థిక సంస్కరణ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ). ఇది తొలిసారి అమలై నాలుగేళ్లవుతోంది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మ
జీఎస్టీపై కేంద్ర ఆర్థిక శాఖ న్యూఢిల్లీ, జూన్ 30: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటివరకూ 66 కోట్లకుపైగా జీఎస్టీ ఫైల్ అయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. 2017 జూలై1న జీఎస్టీ నాల�
న్యూఢిల్లీ, జూన్ 18: మధ్యాహ్న భోజన పథకం కింద ప్రాధమిక పాఠశాలలు, అంగన్వాడీలకు ఆహార సరఫరాపై జీఎస్టీ వుండదని కేంద్ర ప్రత్యక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) తెలిసింది. ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న
బ్లాక్ ఫంగస్ డ్రగ్స్పై పన్ను లేదు ఆక్సిజన్, పల్స్ఆక్సిమీటర్లు, హ్యాండ్ శానిటైజర్లపై 5 శాతానికి అంబులెన్స్లపై జీఎస్టీ 12 శాతానికి న్యూఢిల్లీ, జూన్ 12: కొవిడ్-19 కోసం ఉపయోగించే పలు అత్యవసరాలపై జీఎస్ట�
మే నెలలో వసూళ్లు 65 శాతం జంప్ న్యూఢిల్లీ, జూన్ 5: ఆర్థిక వ్యవస్థపై కొవిడ్ సెకండ్వేవ్ ప్రభావం పరిమితంగానేవుందన్న సంకేతాన్నిస్తూ మే నెలలో రూ.1.02 లక్ష ల కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయి. రూ.1 లక్ష కోట్లకుపైగా �
జీఎస్టీ ద్వారా గత నెలలో రూ.3 వేల కోట్ల రాబడి ప్రత్యేక ప్రతినిధి, జూన్ 3 (నమస్తే తెలంగాణ): సెకండ్వేవ్లో కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్నప్పటికీ వస్తుసేవల పన్ను (జీఎస్టీ) ద్వారా ఊహించిన దానికంటే ఎక్కువగానే రా�
జూన్ 26 దాకా పెంచిన కేంద్రం న్యూఢిల్లీ, మే 31: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నెలసరి అమ్మకాల రిటర్నుల దాఖలుకున్న గడువును సోమవారం కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. మే నెల జీఎస్టీఆర్-1 ఫారం ఫైలింగ్కు జూన్ 26దాకా అవక�
ఢిల్లీ , మే 29; కరోనా ఉత్పత్తులకు సంబంధించి జీఎస్టీ కౌన్సిల్కీలక నిర్ణయం తీసుకున్నది. కోవిడ్ ప్రోడక్ట్స్ పై దిగుమతి సుంకానికి సంబంధించి ఊరట కల్పించింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జ�
కేంద్రానికి సెస్ల రూపంలో రూ.3.99 లక్షల కోట్ల ఆదాయం రాష్ర్టాలకు లక్షన్నర కోట్ల మేరకు గండి.. కరోనాతో పెరిగిన ఖర్చులు ఆర్థిక వెసులుబాటు కావాలి.. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచాలి 218 కోట్ల ఐజీఎస్టీ నిధులు ఇవ్వాలి.. మద