జీఎస్టీ ద్వారా గత నెలలో రూ.3 వేల కోట్ల రాబడి ప్రత్యేక ప్రతినిధి, జూన్ 3 (నమస్తే తెలంగాణ): సెకండ్వేవ్లో కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్నప్పటికీ వస్తుసేవల పన్ను (జీఎస్టీ) ద్వారా ఊహించిన దానికంటే ఎక్కువగానే రా�
జూన్ 26 దాకా పెంచిన కేంద్రం న్యూఢిల్లీ, మే 31: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నెలసరి అమ్మకాల రిటర్నుల దాఖలుకున్న గడువును సోమవారం కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. మే నెల జీఎస్టీఆర్-1 ఫారం ఫైలింగ్కు జూన్ 26దాకా అవక�
ఢిల్లీ , మే 29; కరోనా ఉత్పత్తులకు సంబంధించి జీఎస్టీ కౌన్సిల్కీలక నిర్ణయం తీసుకున్నది. కోవిడ్ ప్రోడక్ట్స్ పై దిగుమతి సుంకానికి సంబంధించి ఊరట కల్పించింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జ�
కేంద్రానికి సెస్ల రూపంలో రూ.3.99 లక్షల కోట్ల ఆదాయం రాష్ర్టాలకు లక్షన్నర కోట్ల మేరకు గండి.. కరోనాతో పెరిగిన ఖర్చులు ఆర్థిక వెసులుబాటు కావాలి.. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచాలి 218 కోట్ల ఐజీఎస్టీ నిధులు ఇవ్వాలి.. మద
దిగుమతులపై సుంకం మినహాయింపు జీఎస్టీ మండలి కీలక నిర్ణయం వ్యాక్సిన్లపై పన్ను రేటు జోలికి వెళ్లని కౌన్సిల్ న్యూఢిల్లీ, మే 28: చాలాకాలం తర్వాత ఈ ఏడాదిలో తొలిసారి సమావేశమైన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి.. ఊహ�
న్యూఢిల్లీ: కోవిడ్ సంబంధిత చికిత్సలో వినియోగిస్తున్న వైద్య పరికరాలు, మందులపై జీఎస్టీని ఎత్తివేయాలని ఇవాళ కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వద్రా డిమాండ్ చేశారు. తన ట్విట్టర్ అకౌంట్లో ఆమె ట్వీట్ చ�
నేడు 43వ జీఎస్టీ కౌన్సిల్ భేటీ | జీఎస్టీ కౌన్సిల్ 43వ సమావేశం శుక్రవారం జరుగనుంది. ఉదయం 11 గంటలకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరుగనుండగా.. సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన వహ�
నిబంధనల్ని సవరించిన సీబీఐసీ న్యూఢిల్లీ, మే 19: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రిఫండ్ నిబంధనలను కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) హేతుబద్దీకరించింది. ఈ మేరకు జీఎస్టీ రూల్స్ను సవరించింది. దీంతో జ
జైపూర్ : కొవిడ్-19 వ్యాక్సిన్లపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడం, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం పెట్రో ధరల పెంపుపై మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత, రాజస్ధాన్ మంత్రి ప్రతాప్ ఖచరియ�
ఏప్రిల్లో రికార్డు స్థాయికి పన్ను వసూళ్ళు న్యూఢిల్లీ, మే 1: ఒకవైపు కరోనా విజృంభిస్తున్నప్పటికీ మరో వైపు పన్ను వసూళ్ళ జోరు తగ్గలేదు. గత నెలలో ఏకంగా రూ.1.41 లక్షల కోట్ల మేర వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూలైనట్లు
న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) వసూళ్లు కొత్త రికార్డును అందుకున్నాయి. ఏప్రిల్ నెలలో ఏకంగా రూ.1.41 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో వెల్లడించిం�
జీఎస్టీ కౌన్సిల్ భేటీకి రాష్ర్టాల డిమాండ్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటంతో కీలకమైన ఔషధాలు, వైద్య పరికరాలపై పన్ను రేట్లను తగ్గించాలన్న డిమాండ్లు ఊపందుకొంటున్నాయి.