దిగుమతులపై సుంకం మినహాయింపు జీఎస్టీ మండలి కీలక నిర్ణయం వ్యాక్సిన్లపై పన్ను రేటు జోలికి వెళ్లని కౌన్సిల్ న్యూఢిల్లీ, మే 28: చాలాకాలం తర్వాత ఈ ఏడాదిలో తొలిసారి సమావేశమైన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి.. ఊహ�
న్యూఢిల్లీ: కోవిడ్ సంబంధిత చికిత్సలో వినియోగిస్తున్న వైద్య పరికరాలు, మందులపై జీఎస్టీని ఎత్తివేయాలని ఇవాళ కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వద్రా డిమాండ్ చేశారు. తన ట్విట్టర్ అకౌంట్లో ఆమె ట్వీట్ చ�
నేడు 43వ జీఎస్టీ కౌన్సిల్ భేటీ | జీఎస్టీ కౌన్సిల్ 43వ సమావేశం శుక్రవారం జరుగనుంది. ఉదయం 11 గంటలకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరుగనుండగా.. సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన వహ�
నిబంధనల్ని సవరించిన సీబీఐసీ న్యూఢిల్లీ, మే 19: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రిఫండ్ నిబంధనలను కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) హేతుబద్దీకరించింది. ఈ మేరకు జీఎస్టీ రూల్స్ను సవరించింది. దీంతో జ
జైపూర్ : కొవిడ్-19 వ్యాక్సిన్లపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడం, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం పెట్రో ధరల పెంపుపై మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత, రాజస్ధాన్ మంత్రి ప్రతాప్ ఖచరియ�
ఏప్రిల్లో రికార్డు స్థాయికి పన్ను వసూళ్ళు న్యూఢిల్లీ, మే 1: ఒకవైపు కరోనా విజృంభిస్తున్నప్పటికీ మరో వైపు పన్ను వసూళ్ళ జోరు తగ్గలేదు. గత నెలలో ఏకంగా రూ.1.41 లక్షల కోట్ల మేర వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూలైనట్లు
న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) వసూళ్లు కొత్త రికార్డును అందుకున్నాయి. ఏప్రిల్ నెలలో ఏకంగా రూ.1.41 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో వెల్లడించిం�
జీఎస్టీ కౌన్సిల్ భేటీకి రాష్ర్టాల డిమాండ్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటంతో కీలకమైన ఔషధాలు, వైద్య పరికరాలపై పన్ను రేట్లను తగ్గించాలన్న డిమాండ్లు ఊపందుకొంటున్నాయి.
రూ.52 వేల కోట్లు వసూలు మార్చిలో 30.28% వృద్ధిరేటు స్పెషల్ డ్రైవ్లతో సత్ఫలితాలు ప్రత్యేక ప్రతినిధి, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వాణిజ్య పన్నులశాఖ రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది. గతంలో ఎన్నడూ లేని
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: జీఎస్టీ వసూళ్ళు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి నెలలో ఏకంగా రూ.1.23 లక్షల కోట్ల మేర వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. అంతక్రితం ఏడాది వసూల�
న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చిలో రికార్డుస్థాయిలో వస్తు సేవా పన్ను (జీఎస్టీ) రూ.1.24 లక్షల కోట్ల మేర వసూళ్లయ్యాయి. 2017 జూలై నుంచి జీఎస్టీ అమలులోకి రాగా ఇప్పటి వరకు వసూలైన గరిష్ఠ ఆదాయం ఇదేనని కేంద్రం వెల్లడించింది. 2
జీఎస్టీ పరిహారం విడుదల న్యూఢిల్లీ, మార్చి 31: రాష్ర్టాలకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిహారంగా కేంద్ర ప్రభుత్వం రూ.30వేల కోట్లను విడుదల చేసింది. మార్చి 27న విడుదలైన ఈ పరిహారం వివరాలను తాజాగా కేంద్ర ఆర్థిక మంత్