రూ.52 వేల కోట్లు వసూలు మార్చిలో 30.28% వృద్ధిరేటు స్పెషల్ డ్రైవ్లతో సత్ఫలితాలు ప్రత్యేక ప్రతినిధి, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వాణిజ్య పన్నులశాఖ రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది. గతంలో ఎన్నడూ లేని
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: జీఎస్టీ వసూళ్ళు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి నెలలో ఏకంగా రూ.1.23 లక్షల కోట్ల మేర వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. అంతక్రితం ఏడాది వసూల�
న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చిలో రికార్డుస్థాయిలో వస్తు సేవా పన్ను (జీఎస్టీ) రూ.1.24 లక్షల కోట్ల మేర వసూళ్లయ్యాయి. 2017 జూలై నుంచి జీఎస్టీ అమలులోకి రాగా ఇప్పటి వరకు వసూలైన గరిష్ఠ ఆదాయం ఇదేనని కేంద్రం వెల్లడించింది. 2
జీఎస్టీ పరిహారం విడుదల న్యూఢిల్లీ, మార్చి 31: రాష్ర్టాలకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిహారంగా కేంద్ర ప్రభుత్వం రూ.30వేల కోట్లను విడుదల చేసింది. మార్చి 27న విడుదలైన ఈ పరిహారం వివరాలను తాజాగా కేంద్ర ఆర్థిక మంత్
న్యూఢిల్లీ : జీఎస్టీ పరిధిలోకి ముడిచమురు, పెట్రోల్, డీజిల్, జెట్ ఫ్యూయల్, సహజ వాయువులను తీసుకువచ్చే ఆలోచన ప్రస్తుతం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పెట్రో ధరలు రికార్డుస్ధాయికి
46 వేల కోట్లు దాటిన ఆదాయం నెలాఖరుకు 50వేల కోట్ల మార్కు! ప్రత్యేక ప్రతినిధి, మార్చి 14 (నమస్తే తెలంగాణ): కొవిడ్ ఇబ్బందులను అధిగమించి ఈ ఏడాది వాణిజ్యపన్నులశాఖ రికార్డు వసూళ్ల దిశగా దూసుకుపోతున్నది. వస్తు, సేవ�
న్యూఢిల్లీ, మార్చి 9: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మరో మార్పు చేసింది. రూ.50 కోట్ల టర్నోవర్ దాటిన వ్యాపార సంస్థలు బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ) లావాదేవీలు నిర్వహించేందుకు ఎలక్ట్ర�
ఎస్బీఐ ఆర్థికవేత్తల అంచనాముంబై, మార్చి 4: దేశంలో ఇంధన ధరలు రోజు రోజుకూ మండిపోతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులను వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తీసుకొస�
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్లపై కేంద్రం విధించే దిగుమతి, ఎక్సైజ్ సుంకాలు.. రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే వ్యాట్ వల్లే వాటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఆర్థికవేత్