న్యూఢిల్లీ : జీఎస్టీ పరిధిలోకి ముడిచమురు, పెట్రోల్, డీజిల్, జెట్ ఫ్యూయల్, సహజ వాయువులను తీసుకువచ్చే ఆలోచన ప్రస్తుతం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పెట్రో ధరలు రికార్డుస్ధాయికి
46 వేల కోట్లు దాటిన ఆదాయం నెలాఖరుకు 50వేల కోట్ల మార్కు! ప్రత్యేక ప్రతినిధి, మార్చి 14 (నమస్తే తెలంగాణ): కొవిడ్ ఇబ్బందులను అధిగమించి ఈ ఏడాది వాణిజ్యపన్నులశాఖ రికార్డు వసూళ్ల దిశగా దూసుకుపోతున్నది. వస్తు, సేవ�
న్యూఢిల్లీ, మార్చి 9: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మరో మార్పు చేసింది. రూ.50 కోట్ల టర్నోవర్ దాటిన వ్యాపార సంస్థలు బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ) లావాదేవీలు నిర్వహించేందుకు ఎలక్ట్ర�
ఎస్బీఐ ఆర్థికవేత్తల అంచనాముంబై, మార్చి 4: దేశంలో ఇంధన ధరలు రోజు రోజుకూ మండిపోతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులను వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తీసుకొస�
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్లపై కేంద్రం విధించే దిగుమతి, ఎక్సైజ్ సుంకాలు.. రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే వ్యాట్ వల్లే వాటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఆర్థికవేత్