గరిష్ట రేటును 18%గానే ఉంచండి మొత్తం 3 శ్లాబుల్నే పెట్టండి కేంద్రానికి పీహెచ్డీసీసీఐ విజ్ఞప్తి న్యూఢిల్లీ, ఆగస్టు 4: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లు, శ్లాబులను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యాపార, పా�
ఎంపీ బండా ప్రకాశ్ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానంహైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు జీఎస్టీ బకాయిలు చెల్లించేందుకు కేంద్రం దగ్గర సరిపడా నిధుల్లేవని, అప్పు తెచ్చి చెల్
సహకార వ్యవస్థతో ప్రపంచాన్నే సంభ్రమాశ్చర్యపరిచే ఎంతటి ఘనవిజయాలను సాధించవచ్చో నిరూపించిన ‘అమూల్’ బ్రాండ్ సృష్టికర్త, మన దేశ క్షీరవిప్లవ పితామహుడు వర్ఘీస్ కురియన్ శత జయంతి సంవత్సరం ఇది. సరిగ్గా ఇదే
జీఎస్టీ పరిహారం విడుదల చేసిన కేంద్రం హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): కేంద్ర ఆర్థిక శాఖ గురువారం అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.75 వేల కోట్ల జీఎస్టీ పరిహారాన్ని విడుదల చేసింది. ఇందులో తెలంగ�
న్యూఢిల్లీ, జూలై 13: గత ఆర్థిక సంవత్సరం రూ.35వేల కోట్లకుపైగా జీఎస్టీ మోసాలను అధికారులు గుర్తించారు. సీజీఎస్టీ జోన్లు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ ఈ మేరకు దాదాపు 8వేల కేసుల్ని నమోదు చేయగా, 426
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 7(నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వేకు టాప్ జీఎస్టీ పేయర్ అవార్డు లభించింది. గత ఆర్థిక సంవత్సరానికి (2020-21) గాను సర్వీస్ ప్రొవైడర్ కేటగిరిలో ఈ ఘనత దక్కింది. జీఎస్టీ నాల్గో వార్�
జూన్లో 10 నెలల కనిష్ఠాన్ని తాకుతూ రూ.92,849 కోట్లుగా నమోదు న్యూఢిల్లీ, జూలై 6: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు గత నెలలో తగ్గుముఖం పట్టాయి. లక్ష కోట్ల రూపాయల దిగువకే పరిమితమయ్యాయి. గడిచిన ఎనిమిది నెలల్లో ఇదే తొ
న్యూఢిల్లీ: ఇండియాలో సుమారు మూడు దశాబ్దాల తర్వాత తీసుకొచ్చిన అతిపెద్ద ఆర్థిక సంస్కరణ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ). ఇది తొలిసారి అమలై నాలుగేళ్లవుతోంది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మ
జీఎస్టీపై కేంద్ర ఆర్థిక శాఖ న్యూఢిల్లీ, జూన్ 30: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటివరకూ 66 కోట్లకుపైగా జీఎస్టీ ఫైల్ అయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. 2017 జూలై1న జీఎస్టీ నాల�
న్యూఢిల్లీ, జూన్ 18: మధ్యాహ్న భోజన పథకం కింద ప్రాధమిక పాఠశాలలు, అంగన్వాడీలకు ఆహార సరఫరాపై జీఎస్టీ వుండదని కేంద్ర ప్రత్యక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) తెలిసింది. ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న
బ్లాక్ ఫంగస్ డ్రగ్స్పై పన్ను లేదు ఆక్సిజన్, పల్స్ఆక్సిమీటర్లు, హ్యాండ్ శానిటైజర్లపై 5 శాతానికి అంబులెన్స్లపై జీఎస్టీ 12 శాతానికి న్యూఢిల్లీ, జూన్ 12: కొవిడ్-19 కోసం ఉపయోగించే పలు అత్యవసరాలపై జీఎస్ట�
మే నెలలో వసూళ్లు 65 శాతం జంప్ న్యూఢిల్లీ, జూన్ 5: ఆర్థిక వ్యవస్థపై కొవిడ్ సెకండ్వేవ్ ప్రభావం పరిమితంగానేవుందన్న సంకేతాన్నిస్తూ మే నెలలో రూ.1.02 లక్ష ల కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయి. రూ.1 లక్ష కోట్లకుపైగా �