5 శాతం పన్ను విధింపు జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం లక్నో, సెప్టెంబర్ 17: జొమాటో, స్విగ్గీ తదితర ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్కు జీఎస్టీ కౌన్సిల్ గట్టి షాక్ ఇచ్చింది. ఇవి ఇక నుంచి 5 శాతం జీఎస్టీని ప్రభుత్వానిక�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: జొమాటో, స్విగ్గీ లాంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలను రెస్టారెంట్ల పరిధిలోకి తీసుకువచ్చి వాటిపై జీఎస్టీ విధించాలని కేంద్రప్రభుత్వం భావిస్తున్నది. దీనిపై శుక్రవారం జరిగే జీ�
17న కౌన్సిల్ సమావేశంలో నిర్ణయానికి అవకాశం న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: పెట్రోల్, డీజిల్పై దేశమంతటా ఒకే పన్ను విధించేలా జీఎస్టీ పరిధిలో చేర్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రెండు ప్రధాన �
అత్యధిక రంగాల్లో దూసుకుపోతున్న రాష్ట్రం ఏడేండ్లలో 8 రెట్లు పెరిగిన వ్యవసాయం కరోనా దెబ్బకొట్టినా తగ్గలేదు:‘అర్థ్నీతి’ నివేదిక ఆగస్టులో 10 వేల కోట్లు దాటిన ఆదాయం జీఎస్టీ వసూళ్లలో 26 శాతం వృద్ధి హైదరాబాద్,
అహ్మదాబాద్ : నార్త్, సౌత్ తేడా లేకుండా భారతీయులు అమితంగా ఇష్టపడే పరాట ఇక సామాన్యుడికి దూరం కానుంది. పరాటను రోటి, చపాతిలపై విధించే 5 శాతం జీఎస్టీ ట్యాక్స్ శ్లాబ్ నుంచి గరిష్ట 18 శాతం శ్లాబ్లోకి మా�
ఆగస్టు నెలలో రూ.1.12 లక్షల కోట్లు l 30 శాతం వృద్ధి న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయనడానికి నిదర్శనంగా జీఎస్టీ వసూళ్లు వరుసగా రెండో నెలలో రూ.1 లక్ష కోట్లను మించాయి. ఆగస్టు నెలలో �
పీఎఫ్, జీఎస్టీ, ఎల్పీజీ, ఇన్సూరెన్స్ తదితర రంగాల్లో మార్పులు న్యూఢిల్లీ, ఆగస్టు 31: బ్యాంకింగ్, ఫైనాన్స్ వంటి కీలక రంగాలకు సంబంధించిన సేవల్లో బుధవారం (సెప్టెంబర్ 1) నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్�
రూ.40 వేల కోట్ల జీఎస్టీ వసూళ్లు: నితిన్ గడ్కరీ న్యూఢిల్లీ, ఆగస్టు 18: ఇటీవల ప్రకటితమైన జాతీయ వాహన తక్కు విధానంతో ఆర్థికాభివృద్ధి వేగవంతమవుతుందని, ఉపాధి కల్పన పెరుగుతుందని కేంద్ర రవాణా, రహదారుల శాఖా మంత్రి న�
ముంబై, ఆగస్టు 16: ఛారిటబుల్ సంస్థలు… మొబైల్ ట్యాంకర్లు లేదా టిన్స్ ద్వారా సరఫరాచేసే తాగునీటిపై 18 శాతం జీఎస్టీ ఉంటుందని అథారిటీ ఆఫ్ అడ్వాన్స్డ్ రూలింగ్ (ఏఏఆర్) ఆంధ్రప్రదేశ్ బెంచ్ రూలింగ్నిచ్చిం
గరిష్ట రేటును 18%గానే ఉంచండి మొత్తం 3 శ్లాబుల్నే పెట్టండి కేంద్రానికి పీహెచ్డీసీసీఐ విజ్ఞప్తి న్యూఢిల్లీ, ఆగస్టు 4: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లు, శ్లాబులను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యాపార, పా�
ఎంపీ బండా ప్రకాశ్ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానంహైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు జీఎస్టీ బకాయిలు చెల్లించేందుకు కేంద్రం దగ్గర సరిపడా నిధుల్లేవని, అప్పు తెచ్చి చెల్
సహకార వ్యవస్థతో ప్రపంచాన్నే సంభ్రమాశ్చర్యపరిచే ఎంతటి ఘనవిజయాలను సాధించవచ్చో నిరూపించిన ‘అమూల్’ బ్రాండ్ సృష్టికర్త, మన దేశ క్షీరవిప్లవ పితామహుడు వర్ఘీస్ కురియన్ శత జయంతి సంవత్సరం ఇది. సరిగ్గా ఇదే
జీఎస్టీ పరిహారం విడుదల చేసిన కేంద్రం హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): కేంద్ర ఆర్థిక శాఖ గురువారం అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.75 వేల కోట్ల జీఎస్టీ పరిహారాన్ని విడుదల చేసింది. ఇందులో తెలంగ�