ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు వినియోగదారులకు ఉచితంగా కరెంట్ అందిస్తున్నది. ముందు నుంచి ఈ పథకంలో వి ద్యుత్ అధికారులు, సిబ్బంది వినియోగదారులపై అలసత్వం ప్రదర్శిస్తున్నారు. వీటిలో అర్హత ఉన�
గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పులు చెప్పుకుంటూ జనంలో ఆశలు రేపింది. కానీ 200 యూనిట్ల లిమిట్ ఆ ఆశలను నీరు గారుస్తోంది. లిమిట్ దాటితే భారీ బిల్లుత�
గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పిన ప్రభుత్వం.. ప్రస్తుతం లబ్ధిదారుల కరెంట్ వాడకాన్ని చూపిస్తూ లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకుంటున్నది. గృహజ్యోతి పథకంలో లబ్ధిపొందుతున్న వ
అధికారుల తప్పిదం ఓ మహిళకు శాపంగా మారింది. గృహజ్యోతి పథకం అందకుండా పోయింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండకు చెందిన వేములవాడ రేణుక 2024 జనవరిలో గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన సభలో గృహజ్యోతి, చేయూ�
కాటేదాన్ వాసికి ఏప్రిల్నెల బిల్లు వచ్చింది. గత నెలలో గృహజ్యోతికింద వచ్చిన బిల్లు ఈనెలలో ఆ పథకం వర్తించలేదు. ఈనెల 4న మీటర్ రీడర్ బిల్లు తీశారు. 29 రోజులకు 199 యూనిట్లు వాడినట్లు ఉండగా మరో రెండురోజులకు 213 యూ�
రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలకు కేసీఆర్ ఉచితంగా తాగునీళ్లు అందిస్తే ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మాత్రం వారికి వేల రూపాయల్లో బిల్లులు వస్తున్నాయి. గృహజ్యోతికి అర్హులైనా.. నెలనెలా కరెంటు చార
నిరుపేద రైతు కుటుంబంపై విద్యుత్ శాఖ అధికారులు ప్రతాపాన్ని చూపించారు. కరెంట్ బిల్లు కట్టడం లేదని ఆ ఇంటికి ఏకంగా కరెంట్ సరఫరా నిలిపివేయడంతో ఆ కుటుంబం రాత్రంతా చీకట్లోనే గడపాల్సిన దుస్థితి నెలకొంది.
సాధారణ ప్రజలకు ఎన్నో ఆశలు చూపి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అయితే, గృహజ్యోతి పథకం అర్హులకు అందేనా? అన్న అనుమానాలు అనేకం సామాన్య ప్రజానీకంలో వ్యక్తమవుతున్నాయి.
కరీంనగర్కు చెందిన శ్రీకాంత్కు గృహజ్యోతి పథకం వర్తించింది. అయినా ఈ నెలలో బిల్లు రావడంతో షాక్ అయ్యాడు. అధికారులను అడిగితే 200 యూనిట్లకు అదనంగా 12 యూనిట్లు కాల్చడంతో బిల్లు వచ్చినట్టు చెప్పారు. మరి 12 యూనిట్�
ఆరు గ్యారెంటీల్లో భాగంగా ప్రభు త్వం అమలుచేస్తున్న గృహజ్యోతి పథకంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మ రింత స్పష్టతనిచ్చారు. ఒక రేషన్ కార్డుపై ఒక్కరికే ఇది వర్తిస్తుందని, 200 యూనిట్లలోపు విద్యుత్తును వాడ�
Minister Uttam Kumar Reddy | గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలపై మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు పథకాలకు ఇప్పటికే సుమారు 80 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని.. పథకం అందని
Harish Rao | రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు పథకంలో లక్షలాది అర్హులకు అన్యాయం జరుగుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు. పథకంలోని లోపాలను సర