ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు నివాస గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు కాంగ్రెస్ సర్కారు గృహజ్యోతి దరఖాస్తులను స్వీకరిస్తున్నది. ఈనెల 8వ తేదీ నుంచి విద్యుత్ సిబ్బంది గ్రామాలు, పట్టణాల్�
ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఆర్భాటంగా ప్రకటించిన గృహజ్యోతి అమల్లో గందర నెలకొన్నది. ప్రజాపాలన దరఖాస్తులను పూర్తిస్థాయిలో ఆన్లైన్ చేయకపోవడంతో డేటా లేక యంత్రాంగం తం టాలు పడుతున్నది.
గృహజ్యోతి పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాలని మండల విద్యుత్శాఖ ఏఈ నరేందర్ తెలిపారు. శనివారం మండల పరిధిలోని ముద్దెంగూడ గ్రామంలో సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరిగి విద్యుత్ వినియోగదారుల ను�
TSSPDCL | హైదరాబాద్ నగరంలో అద్దెకు ఉంటున్న వారు కూడా గృహజ్యోతి పథకానికి అర్హులే అని టీఎస్ఎస్పీడీసీఎల్ స్పష్టం చేసింది. ఈ పోస్టు ఫేక్ అని తెలిపింది. తప్పుడు స్టేట్మెంట్లతో ప్రజలు తప్పుదోవ పట్టి
గృహ జ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు మంగళవారం నుంచి క్షేత్ర స్థాయిలో మీటర్ రీడింగ్ తీసే సిబ్బందితో లబ్ధిదారులను గుర్తించాలని నిర్ణ
‘గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీగా ఇస్తామన్నరు. మ్యానిఫెస్టోలో పెట్టినన్రు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల దాటింది. మరి కరెంట్ బిల్లులు కట్టుడా..? లేదా..? ఏదో ఒకటి స్పష్టత ఇవ్వా
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు విద్యుత్తు ఉత్పత్తి కంపెనీలతో రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థ (డిసం)లు కుదుర్చుకున్న అన్ని రకాల విద్యుత్తు కొనుగోలు ఒప్పందా (పీపీఏ)లపై సమగ్ర అధ్యయనం జరిపి ని�
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో ‘అభయ హస్తం’ దరఖాస్తులు పోటెత్తాయి. ఎనిమిది రోజులపాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయత
ప్రజాపాలన కార్యక్రమానికి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. అభయహస్తం పథకాలకు తెల్లరేషన్ కార్డు తప్పనిసరి కావడంతో ప్రజలు అధికంగా రేషన్ కార్డుల కోసమే దరఖాస్తు చేసుకుంటున్నారు. త్వరలో కొత్త రేషన్ కార్
గృహజ్యోతి పథకం కింద ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు సౌకర్యం కోసం ఓ వృద్ధురాలు పాత మీటరుతో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ వద్దకు వచ్చి అధికారులను విస్మయానికి గురిచేసింది.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 499 గ్రామపంచాయతీలు, ఐదు మున్సిపాలిటీల్లోని 114 మున్సిపల్ వార్డు ల్లో షెడ్యూల్ ప్రకారం ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవ
అధికారంలోకి వచ్చి ఆరునెలలైనా కాలేదు. కర్ణాటక ప్రజలకు, రైతులకు, పారిశ్రామికవేత్తలకు అధికార కాంగ్రెస్ రోజుకో షాక్ ఇస్తున్నది. గృహ, వ్యవసాయ, పరిశ్రమలకు తగినంత విద్యుత్తు సరఫరా చేస్తామంటూ అధికారంలోకి వచ్�