Group Exams | రాష్ట్రంలో టీజీపీఎస్సీ గ్రూప్-1 నియామకాలు నిలిచిపోవడంతో కొత్త చిక్కొచ్చిపడింది. మరో సమస్యనూ తెచ్చిపెట్టింది. ఇది గ్రూప్-2, గ్రూప్-3 పోస్టుల భర్తీకి అడ్డంకిగా మారింది. మెయిన్స్పై హైకోర్టు మంగళవార
TGPSC | గ్రూప్ -3 పోస్టుల భర్తీలో భాగంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ను టీజీపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి జూలై 8వ తేదీ వరకు అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ను నిర్వహిస్తామని టీ�
Group 2 | గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు స్టే నేపథ్యంలో ఇప్పుడు ఓ కొత్త చిక్కువచ్చిపడింది. గ్రూప్-1 పోస్టులతోపాటు గ్రూప్-2తోపాటు, గ్రూప్-3 పోస్టుల భర్తీపైనా ఈ ఎఫెక్ట్ పడేలా కనిపిస్తున్నది. ఈ స్టేను ఎత్తివేసేం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-2లోనూ సగానికి సగమే హాజరు శాతం నమోదైంది. ఇటీవలి గ్రూప్-3 పరీక్షల్లోనూ ఇలాగే జరిగింది. దీంతో గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలను దాదాపు సగం మంది
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 17, 18న నిర్వహించిన గ్రూప్-3 పరీక్ష సజావుగా ముగిసింది. పేపర్-3 పరీక్ష సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటలకు జరిగింది. నల్లగొండ జిల్లాలో నల్లగొండ, �
గ్రూప్-3 పరీక్ష సోమవారం ప్రశాంతంగా ముగిసింది. మంచిర్యాల జిల్లాలో 48 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఆఖరి రోజు 8,185 మంది అభ్యర్థులు హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని ఆర్బీహెచ్వీ, ఎస్ఆర్డీజీ పాఠశాలల్లోని ప�
గ్రూపు -3 పరీక్షల్లో ఐడెంటిఫికేషన్ ఆఫీసర్ (ఐవో)లుగా పనిచేసిన వారికి ఇచ్చే రెమ్యునరేషన్పై ఏర్పడిన వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. ఈ మేరకు కరీంనగర్ అదనపు కలెక్టర్ ప్రఫుల్దేశాయ్ టీజీపీఎస్సీ అధి�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గ్రూప్-3 పరీక్షలు సజావుగా జరుగుతున్నాయి. ఆదివారం జరిగిన పరీక్షలకు అభ్యర్థులను నిర్ణీత సమయంలోనే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించి, తర్వాత గేట్లు మూసేశారు. రంగారెడ్డి జిల్లాలో 56
టీజీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రూప్-3 పరీక్ష ఉమ్మడి జిల్లాలో మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. పరీక్షల నిబంధనలపై అధికార యంత్రాంగం ముందుగానే సూచనలు చేయడంతో అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రా�
Group-3 | తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-3 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తొలి పరీక్ష జరగనుంది. రెండో సెషన్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు కొనసాగనుంది. ఇక మూడో పరీ�
గ్రూప్-3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. 29 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 10,255 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
ప్రభుత్వ శాఖల్లోని పలు ఉద్యోగాల భర్తీకి నిర్వహించే గ్రూప్-3 పరీక్షలు ఆది, సోమవారాల్లో జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసింది.