ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని తెలంగాణ నిరుద్యోగ యువత ఆగ్రహం వ్య క్తం చేస్తున్నది. ఉద్యమంలో భాగంగా బ క్క జడ్సన్ ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడించాలని పిలు
గ్రూప్ 1 పరీక్షకు ఎంతమంది హాజరయ్యారో తేల్చి చెప్పాలని దళిత, మైనారిటీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దూడపాక నరేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గ్రూప్-1 మెయిన్ పరీక్షలను అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ప్రిలిమినరీ పరీక్షలు ఇటీవలే ముగిసిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం మెయిన్ పరీక్షల పూర్తి షెడ్యూల్ను టీజీపీ
తెలంగాణ ఆనవాళ్లు.. తెలంగాణ ఉద్యమం గురించి ప్రస్తావన లేకుండా గ్రూప్ -1 ప్రిలిమ్స్ ప్రశ్నలిచ్చారు. తెలంగాణ మలి, తొలిదశ ఉద్యమం, భాష, సినిమాలు, మాండలికాలను పూర్తిగా విస్మరించారు.
Group-1 Prelims | జగిత్యాల జిల్లాలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో గందరగోళం ఏర్పడింది. ఓ ప్రైవేటు కాలేజీలో ఇన్విజిలేటర్ అత్యుత్సాహం కారణంగా అభ్యర్థులు మార్కులు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరీక్ష ముగియడా�
రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ఈ నెల 9న సజావుగా నిర్వహించాలని అధికారులను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. గురువారం ఆమె గ్రూప్1 ఏర్పాట్లపై సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడి�
TGPSC | గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ క్రమంలోనే శనివారం హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ tspsc.gov.in లో అందుబాటులోకి తీసుకువచ్చింది. అ
డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా గ్రూప్-1, గ్రూప్-2 సర్వీస్లో ఖాళీ పోస్టులను పక్కాగా లెకించాలని, కొత్త జిల్లాలకు సైతం పోస్టులు మంజూరు చేయాలని, ఆప్షన్ పద్ధతిని, వెయిటింగ్ లిస్టు పద్ధతిని అమలు చేయాలని జా
జూన్ 9వ తేదీన నిర్వహించనున్న టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం కలెక్టర్ చాంబర్లో ఎస్పీ గౌష్ ఆలంతో కలిసి అధికారులతో సమావేశాన్ని నిర్వ�
రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్ విధానంలో నిర్వహించనున్నామని, ఇందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉండాలని టీఎస్పీఎస్సీ తెలిపింది. జూన్ 9న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించే ప�
TGPSC | గ్రూప్-1 ప్రిలిమ్స్ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక అప్డేట్ ఇచ్చింది. జూన్ ఒకటో తేదీ మధ్యాహ్నం నుంచి హాల్ టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని, అభ్యర్థులు డౌన్ల
గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని టీఎస్పీ ఎస్సీ చైర్మన్ మహేందర్రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి గ్రూప్-1 పరీక్ష నిర్వహణపై అన్ని జిల్లాల
గ్రూప్-1 ద్వారా నియమితులైన ఉద్యోగులందరికీ సమాన వేతనాలు ఉండేలా చూడాలని గ్రూప్-1 అధికారుల సంఘం పీఆర్సీ కమిటీని కోరింది. ప్రస్తుతం గ్రూప్-1 ఉద్యోగుల వేతనాల్లో మూడు రకాల వ్యత్యాసాలున్నాయని, దీనిని సవరించే�
ఒకవైపు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ మరోవైపు గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను జూన్ 9వ తేదీ నే నిర్వహించడానికి టీఎస్పీఎస్సీ ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. హాల్టికెట్లు కూడా వచ