Group-1 | గ్రూప్-1 దరఖాస్తులలో దొర్లిన తప్పుల సవరణకు టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది. శనివారం (రేపు ) ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ ఎడిట్ ఆప్షన్ కల్పించింది. ఈ విషయాన్ని టీఎస్పీఎస్సీ కా�
ఉస్మానియా యూనివర్సిటీలోని గ్రూప్-1, గ్రూప్-2 ఉచిత శిక్షణ కోచింగ్ను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నది. దీంతో నిరుపేద నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సివిల్ సర్వీసెస్తో ప�
Group-1 | తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువు ముగిసింది. 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లుగా టీఎస్పీఎస్సీ వెల్లడించింది. అలాగే దరఖాస్తుల్లో సవరణలకు ఈ నెల 23వ తేదీ న�
TS Group-1 | గ్రూప్-1 పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువును టీఎస్పీఎస్సీ మరో రెండు రోజులు పెంచింది. దరఖాస్తుల గడువు గురువారంతో ముగియాల్సి ఉండగా.. మరో రెండు రోజుల పాటు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించింది.
TSPSC | తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) సోమవారం కీలక గ్రూప్-1 ప్రిలిమ్స్పై కీలక ప్రకటన చేసింది. ప్రిలిమ్స్ పరీక్ష తేదీలను ఖరారు చేసింది. జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు టీ
గ్రూప్ -1 పోస్టుల్లో అత్యధికంగా ఎంపీడీవో పోస్టులే ఉన్నాయి. మొత్తం 563 పోస్టుల్లో 140 ఎంపీడీవో పోస్టులుండగా, ఆ తర్వాత డీఎస్పీ పోస్టులు 115 ఉన్నాయి. కీలకమైన డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 45 మాత్రమే ఉన్నాయి.
TSPSC | గత గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు కావడంతో.. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఇప్పుడు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. ఇప్పుడు మళ్లీ దరఖాస్తు చేసుకోకపో�
అధికారంలోకి వచ్చిన 70 రోజుల్లోనే సుమారు 23 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. 3,625 రోజులు పరిపాలించిన కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. గుర�
గ్రూప్-1 పరీక్ష కొత్తగా నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీకి లైన్ క్లియర్ అయింది. సుప్రీంకోర్టులో ఉన్న కేసును టీఎస్పీఎస్సీ ఉపసంహరించుకున్నట్టు తెలిసింది.
Telangana | ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు(హారిజాంటల్) అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్ను మార్కు చే
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆదివారం మధ్యాహ్నం జరుగనున్నది. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3.30 గంటలకు సచివాలయంలో జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమాచార ఉత్తర్వులు జారీచేశారు.