గ్రూప్-1 ద్వారా నియమితులైన ఉద్యోగులందరికీ సమాన వేతనాలు ఉండేలా చూడాలని గ్రూప్-1 అధికారుల సంఘం పీఆర్సీ కమిటీని కోరింది. ప్రస్తుతం గ్రూప్-1 ఉద్యోగుల వేతనాల్లో మూడు రకాల వ్యత్యాసాలున్నాయని, దీనిని సవరించే�
ఒకవైపు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ మరోవైపు గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను జూన్ 9వ తేదీ నే నిర్వహించడానికి టీఎస్పీఎస్సీ ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. హాల్టికెట్లు కూడా వచ
Group-1 | గ్రూప్-1 దరఖాస్తులలో దొర్లిన తప్పుల సవరణకు టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది. శనివారం (రేపు ) ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ ఎడిట్ ఆప్షన్ కల్పించింది. ఈ విషయాన్ని టీఎస్పీఎస్సీ కా�
ఉస్మానియా యూనివర్సిటీలోని గ్రూప్-1, గ్రూప్-2 ఉచిత శిక్షణ కోచింగ్ను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నది. దీంతో నిరుపేద నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సివిల్ సర్వీసెస్తో ప�
Group-1 | తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువు ముగిసింది. 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లుగా టీఎస్పీఎస్సీ వెల్లడించింది. అలాగే దరఖాస్తుల్లో సవరణలకు ఈ నెల 23వ తేదీ న�
TS Group-1 | గ్రూప్-1 పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువును టీఎస్పీఎస్సీ మరో రెండు రోజులు పెంచింది. దరఖాస్తుల గడువు గురువారంతో ముగియాల్సి ఉండగా.. మరో రెండు రోజుల పాటు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించింది.
TSPSC | తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) సోమవారం కీలక గ్రూప్-1 ప్రిలిమ్స్పై కీలక ప్రకటన చేసింది. ప్రిలిమ్స్ పరీక్ష తేదీలను ఖరారు చేసింది. జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు టీ
గ్రూప్ -1 పోస్టుల్లో అత్యధికంగా ఎంపీడీవో పోస్టులే ఉన్నాయి. మొత్తం 563 పోస్టుల్లో 140 ఎంపీడీవో పోస్టులుండగా, ఆ తర్వాత డీఎస్పీ పోస్టులు 115 ఉన్నాయి. కీలకమైన డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 45 మాత్రమే ఉన్నాయి.
TSPSC | గత గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు కావడంతో.. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఇప్పుడు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. ఇప్పుడు మళ్లీ దరఖాస్తు చేసుకోకపో�
అధికారంలోకి వచ్చిన 70 రోజుల్లోనే సుమారు 23 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. 3,625 రోజులు పరిపాలించిన కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. గుర�
గ్రూప్-1 పరీక్ష కొత్తగా నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీకి లైన్ క్లియర్ అయింది. సుప్రీంకోర్టులో ఉన్న కేసును టీఎస్పీఎస్సీ ఉపసంహరించుకున్నట్టు తెలిసింది.