ప్రజలను మోసంచేయడంలో ఘనమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మరోసారి తన నిజస్వరూపం బయటపడిందని కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శించారు. గ్రూప్-1 పేరుతో తెలంగాణ యువతను మోసం చేసిందన్నారు.
Telangana | ‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాం. ముందుగా ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేస్తాం’.. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఇది. ఆ పార్టీ మ్యానిఫె
అధికారంలోకి వచ్చిన మొదటి 10 రోజుల్లోనే 30 లక్షల మంది నిరుద్యోగ యువతను మోసం చేసిన కాంగ్రెస్ సర్కారు నూరు శాతం 420 పార్టీయేనని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాని�
APPSC | ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 897 పోస్టులను భర్తీ చేయనున్నట్టు కమిషన్ వెల్లడించింది.
Group-1 Prelims Key | గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ప్రిలిమనరీ కీతో పాటు రెస్పాన్స్ షీట్లను వెబ్సైట్లో ఉంచింది. వీటితో పాటు మాస్టర్ ప్రశ్నపత్రాలను వెబ్స�
రాష్ట్రంలో గ్రూప్-1 సర్వీ సు ఉద్యోగాల భర్తీకి గాను ఆదివారం నిర్వహించిన పరీక్షల ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10.30 నుంచి ఒంటి గంటల వరకు పరీక్ష నిర్వహించగా, సెంటర్ల వద్ద పోలీస్శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి�
రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమినరీ (Group-1 Prelims) పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తున్న ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ఉదయం 10.30 నిమిషాలకు ప్రారంభమైంది.
టీఎస్పీఎస్సీ పేపర్లు లీక్ అయినట్టు తెలిసిన మరుక్షణమే రాష్ట్ర ప్రభుత్వం క్షణం ఆలస్యం చేయకుండా ఐపీఎస్ అధికారి ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో సిట్ను ఏర్పాటుచేసింది. సిట్పై తమకు నమ్మకం లేదని, సిట్ సిట
తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఆలోచనతో బీజేపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. గురువారం ఆదిలాబాద్లోని ఆయన నివాసంలో ఏర్�
Minister KTR | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 పేపర్ లీకేజీ వ్యవహారంపై తనపై వస్తున్న ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మం�
‘మీరు ఏ విధమైన ఆందోళనకూ గురికావొద్దు’ అని ఒక్క మాటలో చెప్పదలచుకున్నాను. ఇది నేను రాజకీయవాదిగా చెప్పడం లేదు. బాధ్యత కలిగిన పౌరునిగా, గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల కోసం చదువుతూ కష్టపడుతున్న, భవిష్యత్పై కోటి క
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. వ్యవస్థకు రక్షణ కవచం. ప్రజల అవస్థకు పరిష్కార మార్గం. ఇక, పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న యువతకు.. చిటారు కొమ్మన మిఠాయి స్వప్నం.