ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రేపు నిర్వహించే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కాగా, ఈ సారి అన్ని జిల్లా కేంద్రాల్లో ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో అభ్యర్థు
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నది. పరీక్ష కేంద్రాల్లో వసతులు, సౌకర్యాలను పర్యవేక్షి�
ఉద్యోగార్థులు ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న గ్రూప్-1 కొలువుల పరీక్షకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల్లో అనేక సందేహాలు, ఆందోళనలు ఉండటం సహజమే. ఒత్తిడి, భయం, అపోహలను వీడి పక్కాప్రణాళికతో సిద్ధమైతే క�
ఈ నెల 16న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు టీఎస్పీఎస్సీ చైర్మన్ బీ జనార్దన్రెడ్డి సూచించారు. 33 జిల్లా కేంద్రాల్లోని 1,019 సెంటర్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు. బు�
ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షలు హైదరాబాద్ లేదా వరంగల్ కేంద్రాల్లో రాయాల్సి వచ్చేది. తెలంగాణ వచ్చాక ఆ పరిస్థితి మారిపోయింది. మన తెలంగాణ బిడ్డలు మన దగ్గరే పరీక్షలు రాయాలనే ఉద్దేశ్యంతో దూరభారం తగ్�
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఒకరికి బదులు మరొకరు పరీక్షకు హాజరైతే కమిషన్ నుంచి శాశ్వతకాలం డీబార్ చేయనున్నది.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష తేదీ దగ్గరపడుతున్నది. పరీక్ష ముగింట్లో కొత్త అంశాల జోలికి వెళ్లకుండా, ఇప్పటి వరకు చదువుకొన్న వాటినే రివిజన్ చేసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు గ్రూప్-1 ఉద్యోగుల సంఘం రాష్ట్
Hall Tickets: గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) తన వెబ్సైట్లో పొందుపర్చింది.
గ్రూప్-1 పరీక్షకు వారంరోజులే మిగిలి ఉన్నది. ఇన్ని రోజుల ప్రిపరేషన్ ఒక ఎత్తయితే, ఇకపై చదువబోయేది మరో ఎత్తు. వారం రోజుల క్లిష్ట సమయం అభ్యర్థులకు ఎంతో కీలకం.
ప్రత్యేక తెలంగాణ రాకతోనే సత్ఫలితాలు ప్రజలకు అందుతున్నాయని రాష్ర్ట ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలో భాగంగా నీళ్లు, నిధులు, నియామకాలు సాధించుకు�
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం త్వరలో నిర్వహించబోయే గ్రూప్ -1 పోటీ పరీక్షలకు టీ శాట్ నెట్వర్క్ ఇంగ్లీష్ మీడియంలోనూ పాఠ్యాంశాలను సిద్ధం చేసింది. జులై 2 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ప్రతి రోజు �
Vangipuram Prashanthi | వివాహం జరిగిందంటే.. లక్ష్యం సగానికి సగం కుదించుకున్నట్టే! పిల్లలు కలిగారంటే.. గమ్యం కనుమరుగైనట్టే! అయినా, అన్ని అవరోధాలనూ అధిగమించి గెలుపు జెండా ఎగురవేశారు వంగీపురం ప్రశాంతి. కుటుంబ బాధ్యతలను ని�