ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షలు హైదరాబాద్ లేదా వరంగల్ కేంద్రాల్లో రాయాల్సి వచ్చేది. తెలంగాణ వచ్చాక ఆ పరిస్థితి మారిపోయింది. మన తెలంగాణ బిడ్డలు మన దగ్గరే పరీక్షలు రాయాలనే ఉద్దేశ్యంతో దూరభారం తగ్�
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఒకరికి బదులు మరొకరు పరీక్షకు హాజరైతే కమిషన్ నుంచి శాశ్వతకాలం డీబార్ చేయనున్నది.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష తేదీ దగ్గరపడుతున్నది. పరీక్ష ముగింట్లో కొత్త అంశాల జోలికి వెళ్లకుండా, ఇప్పటి వరకు చదువుకొన్న వాటినే రివిజన్ చేసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు గ్రూప్-1 ఉద్యోగుల సంఘం రాష్ట్
Hall Tickets: గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) తన వెబ్సైట్లో పొందుపర్చింది.
గ్రూప్-1 పరీక్షకు వారంరోజులే మిగిలి ఉన్నది. ఇన్ని రోజుల ప్రిపరేషన్ ఒక ఎత్తయితే, ఇకపై చదువబోయేది మరో ఎత్తు. వారం రోజుల క్లిష్ట సమయం అభ్యర్థులకు ఎంతో కీలకం.
ప్రత్యేక తెలంగాణ రాకతోనే సత్ఫలితాలు ప్రజలకు అందుతున్నాయని రాష్ర్ట ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలో భాగంగా నీళ్లు, నిధులు, నియామకాలు సాధించుకు�
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం త్వరలో నిర్వహించబోయే గ్రూప్ -1 పోటీ పరీక్షలకు టీ శాట్ నెట్వర్క్ ఇంగ్లీష్ మీడియంలోనూ పాఠ్యాంశాలను సిద్ధం చేసింది. జులై 2 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ప్రతి రోజు �
Vangipuram Prashanthi | వివాహం జరిగిందంటే.. లక్ష్యం సగానికి సగం కుదించుకున్నట్టే! పిల్లలు కలిగారంటే.. గమ్యం కనుమరుగైనట్టే! అయినా, అన్ని అవరోధాలనూ అధిగమించి గెలుపు జెండా ఎగురవేశారు వంగీపురం ప్రశాంతి. కుటుంబ బాధ్యతలను ని�
సివిల్స్, గ్రూప్-1 పోటీ పరీక్షల్లో ఎస్సీ యువత అద్భుత విజయాలు సాధించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అందుకు కార్యాచరణ రూపొందించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు.
దరఖాస్తు చేసుకున్న 51,553 మంది దరఖాస్తుల్లో డిగ్రీ చదివినవారే అధికం హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగులు గ్రూప్-1 పోస్టులకు భారీగా పోటీపడుతున్నారు. శనివారం దరఖాస్తు ప్రక్రియ ముగిసేనాటికి
హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : గ్రూప్–1 నోటిఫికేషన్కు దరఖాస్తులు భారీగా వెల్లువెత్తుతున్నాయి. పెద్ద సంఖ్యలో పోస్టులు ఉండటంతో అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. మే 31న దరఖాస్తు�
గ్రూప్-1 దరఖాస్తుల గడువును జూన్ 4 వరకు పొడిగిస్తున్నట్టు టీఎస్పీఎస్సీ మంగళవారం రాత్రి ప్రకటించింది. వాస్తవానికి మంగళవారం రాత్రితో గడువు ముగిసినప్పటికీ, అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు టీఎస్�
గ్రూప్-1కు సిద్ధ్ధమవుతున్న అభ్యర్థులకు బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (బీఆర్ఏవోయూ) కొత్త స్టడీ మెటీరియల్ను రూపొందిస్తున్నది. బీఏ, ఎంఏ పుస్తకాలను కూర్పుచేసి జాగ్రఫీ, పొలిటికల్సైన్స్, భారత రాజ�
గ్రూప్-1 దరఖాస్తులకు తుది గడువు మరో 11 రోజులు మాత్రమే ఉన్నది. ఈ పరీక్షకు ఇప్పటి వరకూ 1,66,679 మంది దరఖాస్తు చేశారు. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో కొత్తగా 1,28, 578 మంది వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేసుకొన్నారు.