ఆందోళన లేకుండా ప్రిపరేషన్ కొనసాగించాలి ఎంతసేపు చదివామన్నది ముఖ్యం కాదు టైమ్ మేనేజ్మెంట్ ముఖ్యం అభ్యర్థులకు సూచనలు ఇచ్చేందుకు సిద్ధం ఏసీపీ నూకల ఉదయ్రెడ్డి సివిల్స్కు ప్రిపేర్ అవుతున్న సమయంలోన�
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ): నమస్తే తెలంగాణ-నిపుణ, తెలంగాణ టుడే, 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గ్రూప్-1, 2 పరీక్షలపై మెగా సెమినార్ నిర్వహించనున్నారు. బాగ్లింగంపల్ల�
రాష్ట్ర ప్రభుత్వం భారీస్థాయి ఉద్యోగ నియామకాలకు ప్రకటన చేయటంతో ఉద్యోగార్థులకు తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్గౌడ్
సీఎం కేసీఆర్ ఇటీవల ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 80,039 ఉద్యోగాలకు తక్షణం సంబంధిత శాఖల ద్వారా నోటిఫికేషన్లు ఇస్తున్నామని తెలిపారు. అయితే, ఇందులో మునుపెన్నడూ లేనివిధంగా 503 గ్రూ�
తెలంగాణ తొలి గ్రూప్-1 నోటిఫికేషన్కు మార్గం సుగమమైంది. దేశ చరిత్రలో ఒకేసారి అధిక గ్రూప్-1 పోస్టులు నింపే ప్రక్రియకు తెరలేచింది. 503 గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ మంజూరుచేయనున్నట్టు బుధవారం అసెంబ్లీలో �