గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం సజావుగా జరిగింది. అభ్యర్థులు నిర్ణీత సమయాల్లో కేంద్రాలకు చేరుకుని పరీక్ష రాశారు. అక్కడక్కడ కొందరు అభ్యర్థులు చివరి నిమిషంలో పరీక్షా కేంద్రాలకు పరుగులు తీయడం కనిపిం�
ఉమ్మడి జిల్లాలో ఆదివారం గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో 41, కామారెడ్డి జిల్లాలో 12 పరీక్షా కేంద్రాలను ఏర్పాట�
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని 87 సెంటర్లలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. మొత్�
మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 9.30 గంటల నుంచి బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకున్నారు. నిబంధనల మేరకు బూట్లు, మొబైల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ ప�
ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. కందనూలు జిల్లా వ్యాప్తంగా 18 సెంటర్లు ఏర్పాటు చేయగా 5,221మందికి గానూ 4,184 మంది పరీక్ష రాశారు. అందులో 2,657 మంది పురుషు లు కాగా, 1527 మ�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కలెక్టర్లు పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు
వికారాబాద్ జిల్లాలో గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష సజావుగా జరిగేలా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ కోటిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, యాలాలలో మ�
నేడు జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లుచేసింది. ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనుండగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 102 సెంటర్లు కేటాయించ
జిల్లాలో టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మొత్తం 8,871 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటికే వారికి హాల్ టికెట్లు జారీ
టీజీపీఎస్సీ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో ఈ నెల 9న నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశామని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల ఒక ప్రకటనలో తెలిపారు.
టీజీపీఎస్సీ ఆదేశాల మేరకు గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఈ నెల 9న పకడ్బందీగా నిర్వహించాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫ్లయింగ్ స్వ
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీగా విధులు నిర్వహించాలని కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆధ్వ�
జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవా రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్�
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా అదనపు కలెక్టర్, పరీక్షల నోడల్ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి ఉన్నతాధికా�