జిల్లా కేంద్రంలో ఆదివారం టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేయడంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలే�
టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఆదివారం నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రెండు జిల్లాల్లోని 72 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా పోలీసులు పట�
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నగరంలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసి, ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. అభ్యర్థులను గంట ముందు నుంచే కేంద్రాల్లోకి అనుమతించగా, సిబ్బంది ‘నిమిషం నిబంధన’ను అమలు చేసింది.
నిర్మల్ జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టారు. నిర్మల్ జిల్లా నుంచి 4489 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరి�
Group-1 Preliminary Exam | తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 1019 కేంద్రాల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష నిర్వహించింది. పరీక్ష కేంద్రంలోకి ఉదయం 8.30 గంటల నుంచ�