Rakesh Reddy | గ్రూప్-1 నియామకాల విషయంలో అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తలకిందులు మాట్లడుతున్నవా..? లేక, మతి తప్పి మాట్
Group-1 Aspirant | గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. జీవో 29ను రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ జీవో కారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారన
పోలీస్ అకాడమీలో గ్రూప్-1 పరీక్షల గురించి సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన స్పీచ్పై పలువురు అభ్యర్థులు సందేహాలు లేవనెత్తారు. రేవంత్రెడ్డి మాటలు మొత్తం వింటే ఆయనకు జీవో 55కి, 29కి అవగాహన లేదని స్ప ష్టంగా అనిపిస�
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 29ని రద్దు చేయాలని, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున తరలివచ్చిన గ్రూప్-1 అభ్యర్థులు సచివాలయాన్ని ముట్టడించారు.
KTR | రేపు ఈ రాష్ట్రానికి సారథులుగా వ్యవహరించబోయే గ్రూప్-1 అభ్యర్థులను గొడ్లు, పశువుల మాదిరిగా చూడడం దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మాది ప్రజా పాలన అని ఫోజులు క�
RS Praveen Kumar | గ్రూప్-1 అభ్యర్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది.. జీవో 29 రద్దు చేశాకే గ్రూప్-1 మెయిన్స్ నిర్వహించాలని ఆ పార్టీ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళ�
Group-1 | గ్రూప్-1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని ఆందోళనకు దిగిన అభ్యర్థులపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్-1 అభ్యర్థులు పలువురు కరీంనగర్�