Group-1 | గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. గ్రూప్-1 నోటిఫికేషన్పై దాఖలైన వివిధ పిటిషన్ల విచారణను హైకోర్టు పూర్తి చేసింది. తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు.
‘గ్రూప్ 1పై 14కు పైగా కేసులు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు ఉన్నాయి. పరీక్షల అనంతరం కోర్టు తీర్పులొస్తే ఎలా అమలు చేస్తారు. అందుకే తీర్పుల అనంతరమే పరీక్షలు నిర్వ
గ్రూప్-1 మెయిన్ అభ్యర్థులకు తీరని అన్యాయం చేసే జీవో నంబర్ 29ని తక్షణమే రద్దు చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం ము�
TGPSC | రాష్ట్రంలోని గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. అక్టోబర్ 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు నిర్ణయించాలని ఇప్పటికే టీజీపీఎస్సీ షెడ్యూల్ వి
T SAT | గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుల కోసం టీ-శాట్ ప్రత్యేక పాఠాలు ప్రసారం చేయనుంది. మెయిన్స్ పరీక్షల నిమిత్తం 750 ఎపిసోడ్స్ సిద్ధం చేసింది.
గ్రూప్-1 మెయిన్స్కు ఎంపికైన అభ్యర్థులకు బీసీ స్టడీ సరిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు కరీంనగర్ బీసీ స్టడీ సరిల్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
నిరుద్యోగులారా ఆ త్మహత్యలు చేసుకోవద్దు.. కొట్లాది కొలువులు సాధించండి.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటుతో పాలక కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పండి.. అని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు.
నిరుద్యోగులను ఎప్పటినుంచో ఊరిస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు త్వరలో రానున్నాయి. వారంలోగా ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్�
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంశంపై శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి చేసిన అధికారిక ప్రకటన హస్యాస్పదమని, తనకు చాలా బాధేసిందని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ సమన్వయకర్త భూక్య సంజీవ్నాయక్ తెలిపారు.
గ్రూప్ పోస్టుల సంఖ్య పెంచాలి.. గ్రూప్1 మెయిన్స్కు 1:100 నిష్పత్తి పాటించాలి.. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి.. మెగా డీఎస్సీ ఇవ్వాలి.. జీవో 46 రద్దు చేయాలి.. నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలి.. తదితర డిమాండ్ల సాధన
నిరుద్యోగుల పోరుబాటతో ఒకవైపు రాష్ట్రం అట్టుడుకుతుంటే.. ప్రభుత్వం తన మంకుపట్టు వీడటం లేదు. నోటిఫికేషన్ల ప్రకారమే గ్రూప్స్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టేందుకు ముందుకు సాగుతున్నది.
గ్రూప్-1 మెయిన్స్పై (Group-1 Mains) రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రధాన పరీక్షకు 1:100 ప్రాతిపదికన ఎంపికచేయాలని ఉద్యోగార్థులు గతకొన్నిరోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్�
ఉద్యోగాల కోసం నిరుద్యోగుల పోరాటం ఉధృతమవుతున్నది. రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలు, నిరాహారదీక్షలు చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నెల 5న టీజీపీఎస్సీ ముట్టడికి ఉద్యోగార్థులు పిలుపునిచ్చారు.