Group 1 Mains | హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): పోలీస్ అకాడమీలో గ్రూప్-1 పరీక్షల గురించి సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన స్పీచ్పై పలువురు అభ్యర్థులు సందేహాలు లేవనెత్తారు. రేవంత్రెడ్డి మాటలు మొత్తం వింటే ఆయనకు జీవో 55కి, 29కి అవగాహన లేదని స్ప ష్టంగా అనిపిస్తుందని పేర్కొన్నారు. ‘జీవో 29 ద్వారా 1:50కి ఎంపిక చేయాలని 31 వేల చిల్లర మందిని ఎంపిక చేశారంట.. 563 X 50 ఎం త అవుతుందో సీఎంకు తెలీదా?’ అంటూ పలువు రు వివిధ మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
ఇట్లు
వేదనాభరిత మనసుతో జీవో 29కి వ్యతిరేకంగా నిరసనలుతెలుపుతున్న ఓ గ్రూప్-1 అభ్యర్థి