Group 1 | గ్రూప్ 1 అంశంపై హైకోర్టు డివిజన్ బెంచ్ను టీజీపీఎస్సీ ఆశ్రయించింది. గ్రూప్ పరీక్షల్లో జరిగిన అవకతవకల పట్ల సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ వద్ద పిటిషన్ దాఖలు చేసింది.
బీఆర్ఎస్వీ నాయకులు కన్నెర్రజేశారు. గ్రూప్-1 మెయిన్స్లో అవకతవకలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీకి కమిషన్ ఏజెంట్గా టీజీపీఎస్సీ మారిందని ఆరోపించారు. పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని,
గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో అవకతవకలు, పరీక్ష కేంద్రాల కేటాయింపు, హాల్ టికెట్ల జారీ, పరీక్ష ఫలితాల్లో అనుమానాలు, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది.
Group 1 Mains | గ్రూప్ 1 కేసులో హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి అన్నారు. ఈ రోజు నుంచి 8 నెలల లోపు రీ- వాల్యూషన్ లేదా రీ- మెయిన్స్ పరీక్ష పెట్టాలని హైకోర్టు �
గ్రూప్-1 పరీక్షపై (Group 1 Exam)హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేసిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం (High Court).. మెయిన్స్ పరీక్ష పేపర్లను మళ్లీ మూల్యాంకనం (Revaluation) చేయా
టీజీపీఎస్సీ గ్రూప్-1లో ఒక పద్ధతి ప్రకారం తప్పు తర్వాత మరో తప్పు జరిగిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది రచనారెడ్డి హైకోర్టులో తన వాదనలు వినిపించారు. ఒక తప్పు, ఒక పొరపాటు అయితే ఎవరైనా ఉపేక్షిస్తారని, కానీ ఒకదా
గ్రూప్-1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అవాస్తవాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేసిన అభ్యర్థులకు హైకోర్టు రూ.20 వేలు జరిమానా విధించింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన అభ్యర్థులపై చట్టపరమైన చర్యలు �
టీజీపీఎస్పీ గ్రూప్-1 అవకతవకలపై సీబీఐ సమగ్ర విచారణ చేపట్టాలని బీసీ ఆజా ది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు సంజయ్ కుమార్ కోరారు. ఈ మేరకు ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయం డైరెక్టర్ జనరల్కు గురువారం వినతిపత
గ్రూప్-1 పరీక్షల్లో పెద్ద కుంభకోణం జరిగిందని, వెంటనే రద్దు చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం కరీంనగర్లో మాజీ మంత్రి గంగుల కమలాకర్తో కలిసి మీడియాతో మాట్లాడారు.
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలపై ఆరోపణల నేపథ్యంలో టీజీపీఎస్సీ స్పందించింది. పరీక్షల్లో ఒకే మార్కులు రావడం సహజమని టీజీపీఎస్సీ కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇటీవల విడుదల చేసిన గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల్లో అవకతవకలు జరిగినట్టుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వెంటనే ఆ నోటిఫికేషన్ను రద్దు చేయాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ డిమాండ్ చేశా
మొత్తం ఆరు పేపర్లు. 900 మార్కులు. తెలిసిన విషయాలు రాసినా 150 మార్కుల పేపర్కు 10-20 మార్కులైనా వస్తాయి. గ్రూప్-1 మెయిన్స్లో పేపర్కు 10 మార్కులు కాదు కదా.. మొత్తం ఆరు పేపర్లు కలిపినా పది మార్కులేయలేదు. పైగా వారంతా �
‘ఎవుసం అంటే ఏమిటి?. పునాస అర్థం ఏమిటి.. ఆనపకాయ అని దేనినంటారు. ముద్దపప్పు బతుకమ్మ ఏ రోజు ఆడుకుంటారు.. పగిడిద్దరాజు ఎవరి భర్త.. మలీద ముద్దను దేనితో తయారుచేస్తారు’ అన్న ఈ ప్రశ్నలకు సమాధానం తెలియదు. కనీసం వాటిగు